సిఐపై మంత్రి అంబటి ఫిర్యాదు.. సిట్ అధికారుల విచారణ
సత్తెనపల్లి రూరల్: సత్తెనపల్లిరూరల్ సర్కిల్ సిఐ ఎం.రాంబాబు పై మంత్రి అంబటి రాంబాబు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట రూరల్ స్టేషన్లో సిట్ అధి కారులు,…
సత్తెనపల్లి రూరల్: సత్తెనపల్లిరూరల్ సర్కిల్ సిఐ ఎం.రాంబాబు పై మంత్రి అంబటి రాంబాబు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నరసరావుపేట రూరల్ స్టేషన్లో సిట్ అధి కారులు,…
ప్రజాశక్తి – సత్తెనపల్లి : సంపన్నుల కుటుంబంలో పుట్టినా కడవరకూ పేదల కోసం పోరాడిన కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య అని వక్తలు కొనియాడారు. సుందరయ్య 39వ…
కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భధ్రతా ఏర్పాటు… స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్… ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా ఆవిర్భావం నుండి జిల్లా కలెక్టర్ గా విధులు…
పోలింగ్ రోజున పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కర్రలతో ఘర్షణకు వెళ్తున్న ఓ పార్టీకి చెందిన శ్రేణులు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల…
ప్రజాశక్తి – యడ్లపాడు : యడ్లపాడు అభివృద్ధి కమిటీ నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో శుక్రవారం మట్టితో వివిధ రకాల బొమ్మల తయారీపై క్రాఫ్ట్ ఉపాధ్యాయులు లంక…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి నిరాధార వార్తలు, అబద్ధపు సమాచారాన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రచురించినా,…
ప్రజాశక్తి – మాచర్ల : రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న మాచర్లలో అందరు ఉహించిన ట్లుగానే దాడులు, ప్రతి దాడులు హింసతో అట్టుడికింది.…
విలేకర్లతో మాట్లాడుతున్న గుంటూరు విజరుకుమార్ ప్రజాశక్తి – చిలకలూరిపేట : ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తీవ్రంగా జరిగిన మద్యం, డబ్బు పంపిణీని అరికట్టడంలో ఎన్నికల కమిషన్…