పల్నాడు

  • Home
  • మురుగు తీశారు… కుప్పలు ఎత్తటం మరిచారు…

పల్నాడు

మురుగు తీశారు… కుప్పలు ఎత్తటం మరిచారు…

Feb 17,2024 | 17:22

 చెత్త కుప్పలు రోడ్డుపైనే ఉన్న చిత్రం ప్రజాశక్తి – మంగళగిరి : మంగళగిరి కార్పొరేషన్‌ అధికారులు నగరంలో పారిశుధ్య సమస్యను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలోని…

సికే హైస్కూల్‌ వార్షికోత్సవ వేడుకలు

Feb 17,2024 | 17:24

  హైస్కూల్‌ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతున్న పాండురంగారావు. ప్రజాశక్తి మంగళగిరి : సికే హైస్కూల్‌ 80వ వార్షికోత్సవ వేడుకలు శనివారం మంగళగిరిలోని హైస్కూల్‌ ఆడిటోరియంలో జరిగాయి.…

విఆర్‌ఎల నుండి రూ.16 కోట్లు నిర్ధాక్షణ్యంగా వసూలు

Feb 17,2024 | 00:08

 చిలకలూరిపేట: విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతోపాటు రూ.16 కోట్ల డిఎను నిర్థాక్షిణ్యంగా ప్రభుత్వం తిరిగి వసూలు చేసిందని విఆర్‌ఎల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్‌ బందగి…

గ్రామం, పట్టణం.. నిరసన గళం..

Feb 16,2024 | 23:56

గుంటూరులో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి – గుంటూరు, నరసరావుపేట : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త…

నేడు గ్రామీణ బంద్‌

Feb 15,2024 | 23:57

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రైతులు, కార్మికుల సమస్యలపై సంయుక్త కిసాన్‌ మోర్చ, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా శుక్రవారం గ్రామీణ బంద్‌,…

రాజధాని పేదలకు తీపి కబురు

Feb 15,2024 | 23:54

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధానిలో తొమ్మిదేళ్లుగా పనుల్లేక అల్లాడుతున్న వ్యవసాయ కార్మికులు, నిరుపేదలకు ఇస్తున్న పింఛను సొమ్మును వచ్చే నెల నుంచి రూ.5 వేలకు…

సాహిత్యం సమాజ హితం కావాలి

Feb 15,2024 | 23:52

 ఎఎన్‌యు: తెలుగు శాఖలో ముగిసిన జాతీయ సదస్సులి సాహిత్యం పరమావధి అని, అది సమాజ హితం కావాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి .రాజశేఖర్‌ అన్నారు. ఆచార్య…

నరసరావుపేట మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా వాసుదేవారెడ్డి

Feb 15,2024 | 23:47

పల్నాడు జిల్లా: నరసరావుపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా శనివారపు వాసుదేవారెడ్డి నియమితులయ్యారు. కొద్ది నెలల క్రితం అప్పటి మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.ఎ హనీఫ్‌ తన…

టిడిపి నాయకులపై కాపుకాచి దాడి

Feb 15,2024 | 23:45

ప్రజాశక్తి – మాచర్ల : పలనాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన గాజుల అంజి, పాశం రాజు, గుమ్మ శ్రీనుపై వైసిపికి చెందిన వారు గురువారం…