పల్నాడు

  • Home
  • వేసవిలో తాగునీటికి ఇబ్బంది రానివ్వొద్దు : కలెక్టర్‌

పల్నాడు

వేసవిలో తాగునీటికి ఇబ్బంది రానివ్వొద్దు : కలెక్టర్‌

Mar 1,2024 | 23:43

దేచవరం సచివాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న జెసి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : గ్రామోదయం నవోదయం కార్యక్రమంపై శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌…

కార్మికులంతా సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరాలి

Mar 1,2024 | 23:41

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రతి భవనిర్మాణ కార్మికుడు సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భవన ఇతర నిర్మాణ…

ఎన్నికల్లో ప్రత్యేకహోదా, విభజన హామీలు ఎజెండాగా ఉండాలి : వైసిపి, టిడిపి, జనసేన విధానం వెల్లడించాలి  : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి విశ్రీనివాసరావు 

Mar 1,2024 | 18:29

 మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో జెఎసి నాయకులను పరామర్శిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ప్రజాశక్తి – మంగళగిరి …

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

Mar 1,2024 | 15:15

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద జిల్లాలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జిల్లాలో…

నగరోదయంలో పల్నాడు జిల్లా కలెక్టర్

Mar 1,2024 | 12:23

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి పట్టణంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ నగరోదయం కార్యక్రమం పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో బాలికలు రక్తహీనత తో బాధపడుతున్నారని దీన్ని…

ప్రత్తిపాటిపై జగన్‌ కక్ష సాధింపు తగదు: టిడిపి

Feb 29,2024 | 23:25

 వినుకొండ: ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ పై అక్రమ కేసులు బనాయించడాన్ని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ నేయులు ఖండించారు.గురువారం స్థానిక…

మనసులో మెదిలితే సాధించే వరకూ కష్టపడాలి

Feb 29,2024 | 23:22

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఇష్టంతో కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థినీ విద్యార్థులకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఉద్బోధించారు.…

ప్రాతినిధ్యం దక్కని అణగారిన వర్గాలు

Feb 29,2024 | 23:22

ప్రజాశక్తి – నరసరావుపేట : దశాబ్ధాలు గడిచిపోతున్నా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అణగారిన సామాజిక తరగతులకు ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. సంఖ్యాపరంగా ప్రభావశీలురుగా ఉన్న సామాజిక…

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం

Feb 29,2024 | 23:20

ప్రజాశక్తి-గుంటూరు : భవన నిర్మాణ కార్మికులకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ విమర్శించారు.…