పల్నాడు

  • Home
  • ప్రత్తిపాటిపై జగన్‌ కక్ష సాధింపు తగదు: టిడిపి

పల్నాడు

ప్రత్తిపాటిపై జగన్‌ కక్ష సాధింపు తగదు: టిడిపి

Feb 29,2024 | 23:25

 వినుకొండ: ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ పై అక్రమ కేసులు బనాయించడాన్ని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజ నేయులు ఖండించారు.గురువారం స్థానిక…

మనసులో మెదిలితే సాధించే వరకూ కష్టపడాలి

Feb 29,2024 | 23:22

మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఇష్టంతో కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థినీ విద్యార్థులకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఉద్బోధించారు.…

ప్రాతినిధ్యం దక్కని అణగారిన వర్గాలు

Feb 29,2024 | 23:22

ప్రజాశక్తి – నరసరావుపేట : దశాబ్ధాలు గడిచిపోతున్నా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అణగారిన సామాజిక తరగతులకు ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదు. సంఖ్యాపరంగా ప్రభావశీలురుగా ఉన్న సామాజిక…

భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం

Feb 29,2024 | 23:20

ప్రజాశక్తి-గుంటూరు : భవన నిర్మాణ కార్మికులకు వైసిపి ప్రభుత్వం అన్యాయం చేసిందని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ విమర్శించారు.…

భూ సేకరణ నోటిఫికేషన్‌ రద్దుకు కసరత్తు!

Feb 29,2024 | 23:17

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని గ్రామాల్లో 2016లో భూ సేకరణ ద్వారా తీసుకున్న భూముల్లో కొంత మందికి తిరిగి ఇప్పించేందుకు అప్పటి నోటిఫికేషన్‌ ఉపసంహరణ…

ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలి

Feb 29,2024 | 00:01

 పల్నాడు జిల్లా: రాజకీయ పార్టీల, ఏఈఆర్‌ఓలతో జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివ శంకర్‌ సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. నరస రావుపేటలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ లో ఏఈఆర్‌వోలు,…

టీ కొట్టిన మంత్రి అంబటి రాంబాబు

Feb 29,2024 | 00:00

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ప్రజాదృష్టి తమమీదకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి…

పాఠశాల భవనం నుండి దూకి విద్యార్థిని మృతి

Feb 28,2024 | 23:59

మృతురాలు రిషిత (ఫైల్‌) ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పాఠశాల భవనం 4వ అంతస్తు నుండి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల…

టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

Feb 28,2024 | 23:58

 అమరావతి: టైలర్స్‌ డే సందర్భంగా మండల కేంద్రమైన అమరావతిలో అమరావతి పట్టణ టైలర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనం తరం తల్లం బ్రహ్మయ్య స్మారక భవనంలో…