పల్నాడు

  • Home
  • బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి

పల్నాడు

బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి

May 24,2024 | 00:07

సత్తెనపల్లి రూరల్‌:  బడి బయట ఉన్న పిల్లలను అందరిని బడిలో చేర్పిం చాలని భట్లూరు గ్రామ పంచాయతి కార్యదర్శి కృష్ణ ప్రసాద్‌ తల్లిదండ్రులకు సూచించారు. సత్తెనపల్లి మండలం…

నాగార్జున కొండ కట్టడాలను సందర్శించిన టిబెట్‌ బౌద్ధ భిక్షువులు

May 24,2024 | 00:02

విజయపురిసౌత్‌ :  నాగార్జునసాగర్‌ లెఫ్ట్‌ బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం వద్ద జరిగిన 2568వ బుద్ధ జయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న టిబెటన్‌ బౌద్ధ…

నకిలీ, గుర్తింపు లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు 

May 23,2024 | 23:59

 పల్నాడు జిల్లా:  నకిలీ, గుర్తింపు లేని విత్తనాలు, పురుగు మం దులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడిఏ పి.మస్తానమ్మ హెచ్చరిం చారు. నరసరావుపేట…

ఓట్ల లెక్కింపునకు సమగ్ర ప్రణాళిక

May 23,2024 | 23:56

 సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ శ్రీకేశ్‌ లత్కర్‌ పల్నాడు : జిల్లా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌…

పిన్నెల్లిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి: హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ

May 22,2024 | 23:54

మాట్లాడుతున్న హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ  పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజున గృహ నిర్బంధంలో ఉండాల్సిన మాచర్ల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణా…

7 వరకు వేసవి శిక్షణ శిబిరాలు

May 22,2024 | 23:43

గురజాల : గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాలు వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయని గురజాల గ్రంథాలయ అధికారి హిమ బిందు పేర్కొన్నారు.…

కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆర్‌ఒ సమావేశం

May 22,2024 | 23:41

సత్తెనపల్లి రూరల్‌: కౌంటింగ్‌ ఎంజెట్లతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి మురళీ కృష్ణ  బుధవారం సమావేశం నిర్వహించారు. ఓట్లు లెక్కింపు,కౌంటింగ్‌ ఏర్పాట్లు గురించి తెలియజేశారు. నరసరావుపేట జేఎన్టీయూ…

ఈవీఎంల ధ్వంసంలో వైఫల్యం ఎవరిది?

May 22,2024 | 23:20

పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను నేలకేసి కొడుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం…