పల్నాడు

  • Home
  • రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: రైతు సంఘం

పల్నాడు

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: రైతు సంఘం

Mar 17,2024 | 23:49

మిర్చి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్న రైతులు (ఫైల్‌) పల్నాడు జిల్లా: వర్షాభావ పరిస్థితుల మూలంగా మిర్చి, మొక్కజొన్న, పత్తి, వరి తదితర పంటలు…

లారీ క్రింద పడి ఒకరి మృతి

Mar 16,2024 | 12:31

డివైడర్ ను ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్ లారీ బోల్తా… ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేగంగా వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా…

స్కౌట్‌ యూనిట్‌ను ప్రారంభించిన డిఇఒ

Mar 15,2024 | 23:18

నరసరావుపేట: స్థానిక శంకర భారతిపురం జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో శుక్ర వారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పాల్గొని భారత స్కౌట్‌,…

ముంచుతున్న నకిలీ

Mar 15,2024 | 22:49

తనిఖీల్లో పట్టుబడ్డ నకిలీ బయో ఉత్పత్తులు (ఫైల్‌) ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరగటిచర్ల మండలంలోని పొలాల్లోకి ఒక కారు వచ్చి ఆగింది..…

జనగళం సభకు తుది దశలో ఏర్పాట్లు

Mar 15,2024 | 22:43

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పత్తిపాటి పుల్లారావు ప్రజాశక్తి – చిలకలూరిపేట : మండలంలోని బొప్పూడిలో టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఉమ్మడి బహిరంగ సభ (జనగళం)కు…

అడ్డగోలుగా చేపట్టిన అక్రమ బదిలీలను తక్షణమే రద్దు చేయాలి : యుటిఎఫ్‌

Mar 15,2024 | 22:41

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సిఫార్సు బదిలీలు, లక్షలాది రూపాయిల చేతులు మారడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు బదిలీలు వెంటనే రద్దు చేయాలని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా…

మేల్కొంటే కంపెనీలకు భారీ మూల్యమే

Mar 15,2024 | 23:01

సదస్సులో మాట్లాడుతున్న పల్నాడు జెసి శ్యాంప్రసాద్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో అవగాహన పెరగాలని పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ అన్నారు. ప్రపంచ…

పల్నాడు జిల్లా ప్రభుత్వాస్పత్రికి రూ.30 లక్షలతో ఇఎన్‌టి పరికరాలు

Mar 15,2024 | 22:38

పరికరాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ శివశకర్‌, ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం సమీపంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రూ.30…

‘జాతిని బిజెపికి తాకట్టుపెట్టే నాయకులను నమ్మొద్దు’

Mar 14,2024 | 23:09

మాట్లాడుతున్న ఉసురుపాటి బ్రహ్మయ్య నరసరావుపేట: గడచిన ఇరవై సంవత్సరాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం తాము చేయని పోరాటాలు, త్యాగాలు లేవని ఎమ్‌ఆర్‌పిఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి…