18 లోగా పంటల నష్టపరిహారం నమోదు పూర్తి చేయాలి
కేతిముక్కల అగ్రహారంలో ఆర్బికె సిబ్బంది, రైతులతో మాట్లాడుతున్న ఐ. మురళి పల్నాడు జిల్లా: ఇటీవల సంబంవించిన మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో నష్టపోయిన పంటల అంచనా వివరాలు నమోదు…
కేతిముక్కల అగ్రహారంలో ఆర్బికె సిబ్బంది, రైతులతో మాట్లాడుతున్న ఐ. మురళి పల్నాడు జిల్లా: ఇటీవల సంబంవించిన మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో నష్టపోయిన పంటల అంచనా వివరాలు నమోదు…
సమావేశంలో రాజేష్నాయుడు, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజాశక్తి – చిలకలూరిపేట : వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకొని పార్టీ ప్రతిష్టను మరింత…
ప్రజాశక్తి-సత్తెనపల్లి : అంగన్వాడీలంతా ఐక్యంగా పోరా డండి విజయం సాధించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీలు చేపట్టిన…
పిడుగురాళ్ల: ఈ నెల 14,15వ తేదీల్లో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద 36 గంటల దీక్షలు జయప్రదం చేయాలని…
నరసరావుపేటలో నిరసన తెలపుతున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వైసిపి అధిష్టానం సూత్రప్రాయంగా ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిలకు జంబ్లింగ్…
ప్రజాశక్తి-ప్రతినిధి కారంపూడి : చారిత్రక ప్రసిద్ధిగాంచిన కొన్ని దశాబ్ధాలుగా ప్రతిఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పల్నాటి వీరారాధన ఉత్సవాలు మండల కేంద్రమైన కారంపూడిలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో…
ప్రజాశక్తి – సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్ : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలను…
మంగళగిరిలో నిరసన తెలుపుతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిమానులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో అధికారపార్టీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాల్లో ప్రతికూలతలు పెరుగుతుండటం…