పల్నాడు

  • Home
  • ఆర్థిక భారాలు మోపుతూ.. విధ్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపిని ఓడించాలి

పల్నాడు

ఆర్థిక భారాలు మోపుతూ.. విధ్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపిని ఓడించాలి

Apr 15,2024 | 23:31

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటివి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం…

వేలాది మంది కార్మికులు.. చిన్న గదుల్లో ఆస్పత్రి..

Apr 15,2024 | 23:29

గణపవరంలో ఇఎస్‌ఐ డిస్పెన్సరీ కొనసాగుతున్న అద్దె భవనం ప్రజాశక్తి – చిలకలూరిపేట : వందలాది పరిశ్రమలు, వేలాదిమంది కార్మికులు ఉన్న చిలకలూరిపేట ప్రాంతంలో ఇఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు…

స్ట్రాంగ్‌ రూం నుండి ఈవీఎంల తరలింపు

Apr 14,2024 | 00:16

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట వినుకొండ రోడ్డులోగల వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లోని గోదాముల్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ల (ఈవీఎం)లను…

ఎన్నికల సంగ్రామం.. పోటాపోటీగా ప్రచారం..

Apr 14,2024 | 00:15

గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. పోలింగ్‌కు ఇంకా నెల సమయం ఉన్నా ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే ప్రధాన…

ప్రభుత్వ విద్యతోనే అసమానతలు దూరం

Apr 14,2024 | 00:14

సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య కొనసాగితేనే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. రాజ్యాంగ…

తాగునీటి చెరువులన్నింటినీ నింపుతాం

Apr 13,2024 | 23:51

వినుకొండ: పట్టణానికి తాగునీరు సరఫరా చేసే సింగర చెరువును ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం సందర్శించారు. ఈనెల 8వ తేదీన సాగర్‌ కాల్వ నుండి నీటిని విడుదల…

నీళ్లతో ప్రధాన కాల్వ కళకళ..

Apr 12,2024 | 23:58

ఈపూరు మండలం ఊడిజర్ల సమీపంలో కుడి ప్రధాన కాల్వలో సాగర్‌ జలాలు ప్రజాశక్తి-ఈపూరు : నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు చాలా రోజులు తర్వాత సాగర్‌ కుడి…

పెండింగ్‌, సమ్మెకాలపు జీతాలివ్వండి

Apr 12,2024 | 23:56

ఐసిడిఎస్‌ పీడీ కార్యాలయంలో వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అంగన్వాడీల సమ్మె సందర్భంగా 42 రోజుల సమ్మె కాలానికి ఇస్తామన్న వేతనంతో…

రంగస్థల కళలకు పూర్వవైభవం కోసం ‘వేదిక’

Apr 12,2024 | 23:55

ప్రజాశక్తి – యడ్లపాడు : ‘వేదిక’ తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళనం ద్వారా ఏడు కళాపరిషత్‌లు ఒకేమాట.. ఒకేబాటగా కొనసాగుతాయని సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు…