పల్నాడు

  • Home
  • సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెబాట

పల్నాడు

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెబాట

Dec 27,2023 | 01:08

గుంటూరు సమ్మె శిబిరంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని,…

మోత మోగించిన అంగన్‌వాడీలు

Dec 27,2023 | 01:05

గుంటూరు సమ్మె శిబిరంలో ప్లేట్లు మోగిస్తున్న అంగన్‌వాడీలు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె…

సమస్యలపై ఆశాల నిరసన, వినతి

Dec 27,2023 | 01:00

నిరసన తెలుపుతున్న అశా కార్యకర్తలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కనీస వేతనం ఇవ్వాలని, సెలవులు, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని,…

అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర

Dec 27,2023 | 00:58

నరసరావుపేటలో క్రీడా జ్యోతితో కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెసి ఎ.శ్యామ్‌ప్రసాద్‌, ఇతర అధికారులు, నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా విలేకర్లు : ప్రభుత్వం చేపట్టిన…

ఇదే స్ఫూర్తితో మరిన్ని బాలోత్సవాలు నిర్వహించాలి

Dec 27,2023 | 00:57

అభినందన సభలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు బాలోత్సవం కమిటీ 65 ఈవెంట్లలో జిల్లాస్థాయిలో బాలబాలికలకు ఈనెల 23, 24 తేదీలలో బాలోత్సవాలను విజయవంతంగా…

ముఖ్యమంత్రికి వినిపించాలని ఖాళీ కంచాలతో మోత..

Dec 27,2023 | 00:53

వినుకొండలో కంచాలు మోగిస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-సత్తెనపల్లి : తమ సమస్యల పరిష్కారం కోసం రెండువారాలకు పైగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు మంగళవారమూ నిరసనలు కొనసాగించారు. రోజుల తరబడి…

సమ్మెలోకి మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు

Dec 27,2023 | 00:48

నరసరావుపేటలో సమ్మె శిబిరం ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు మంగళవారం…

ఆటకు అవాంతరాలు

Dec 26,2023 | 01:01

బిఆర్‌ స్టేడియం ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు…

పండగ రోజూ సమ్మె హోరు..

Dec 26,2023 | 00:55

నరసరావుపేట సమ్మె శిబిరంలో కేక్‌ను కట్‌ చేసి అంగన్వాడీలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతున్న సిఐటియు, టిడిపి నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, గుంటూరు : అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన…