ఓటరు తీర్పు నేడు
పోలింగ్ సామగ్రితో గుంటూరు ఏసీ కాలేజీ నుండి పోలింగ్కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవిఎంలు,…
పోలింగ్ సామగ్రితో గుంటూరు ఏసీ కాలేజీ నుండి పోలింగ్కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈవిఎంలు,…
ప్రజాశక్తి-చిలకలూరిపేట గణపవరం శ్రీ చుండి రంగనాయకు లు ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి ఎన్నికల సామగ్రిని ఆదివారం సాయంత్రానికి పం పిణీ చేశారు. ఈ…
పంపిణీ కేంద్రం వద్ద భోజనం అయిపోవడంతో అసహనంగా ప్రశ్నిస్తున్న సిబ్బంది ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల పోలింగ్ సజావుగా సాగేందుకు సర్వం సిద్ధం చేశామని పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి, జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎస్పీ జి.బిందుమాధవ్ చెప్పారు. పోలీసు,…
ప్రజాశక్తి – విజయపురిసౌత్ : నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల్లోని మాచర్లకు చెందిన వారంతా ఆదివారం భారీగా తరలివచ్చారు. గతంలో…
ప్రజాశక్తి – చిలకలూరిపేట : ఎన్నికల్లో గెలవడానికి ప్రజాభిమానంపై ఆధారపడకుండా ధన ప్రభావాన్నే ప్రధాన పార్టీల అభ్యర్థులు నమ్ముకున్నారు. ఎన్ని అడ్డదారులైనా తొక్కి.. ఎంత డబ్బయినా పంచి…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా దృష్టిసారించింది. జిల్లా పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఘర్షణలు జరగడానికి…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేసవిలో కొద్ది సేపటికే గొంతెండుతుంది. ఎండకు వెళ్లి అలిసి నీడకు రాగానే వెంటనే ఫ్రిజ్ తీసి గటగటమంటూ చల్లని నీటిని తాగేసి ఉపశమనం…
ప్రజాశక్తి – రెంటచింతల : సమస్యాత్మక నియోజకవర్గమైన మాచర్ల పరిధిలోని రెంటచింతలలో పోలింగ్కు ముందురోజైన ఆదివారమే ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో ఆయా పార్టీల తరుపున కూర్చునే…