పల్నాడు

  • Home
  • పల్నాడు జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా ఏ.శ్యాంప్రసాద్ 

పల్నాడు

పల్నాడు జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ గా ఏ.శ్యాంప్రసాద్ 

May 18,2024 | 12:45

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గా శ్యాంప్రసాద్ శుక్రవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. పల్నాడు జిల్లా ఆవిర్భావం నుండి జిల్లా కలెక్టర్ గా విధులు…

పల్నాడులో అలర్లపై సిట్‌

May 17,2024 | 23:20

పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కర్రలతో ఘర్షణకు వెళ్తున్న ఓ పార్టీకి చెందిన శ్రేణులు ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల…

మెత్తటి మట్టితో చక్కటి బొమ్మలు..

May 17,2024 | 21:35

ప్రజాశక్తి – యడ్లపాడు : యడ్లపాడు అభివృద్ధి కమిటీ నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో శుక్రవారం మట్టితో వివిధ రకాల బొమ్మల తయారీపై క్రాఫ్ట్‌ ఉపాధ్యాయులు లంక…

అసత్య వార్తలపై కఠిన చర్యలు : ఎఎస్‌పి

May 17,2024 | 21:34

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి నిరాధార వార్తలు, అబద్ధపు సమాచారాన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రచురించినా,…

హోరాహోరీ పోరులో నెగ్గేదెవరు?

May 17,2024 | 21:33

ప్రజాశక్తి – మాచర్ల : రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న మాచర్లలో అందరు ఉహించిన ట్లుగానే దాడులు, ప్రతి దాడులు హింసతో అట్టుడికింది.…

ప్రలోభాలను అరికట్టడంలో ఎన్నికల కమిషన్‌ విఫలం : సిపిఎం

May 17,2024 | 21:30

విలేకర్లతో మాట్లాడుతున్న గుంటూరు విజరుకుమార్‌ ప్రజాశక్తి – చిలకలూరిపేట : ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో తీవ్రంగా జరిగిన మద్యం, డబ్బు పంపిణీని అరికట్టడంలో ఎన్నికల కమిషన్‌…

నకిలీల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

May 17,2024 | 21:26

స్వాధీనం చేసుకున్న నకిలీ బయో మందులు (ఫైల్‌) ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నకిలీ విత్తనాల తయారీ, విక్రేతలపై క్రిమినల్‌ కేసులు నమోదుతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు…

ఆటోను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు – ఇద్దరికి స్వల్పగాయాలు

May 17,2024 | 14:29

ప్రజాశక్తి-ఉప్పలపాడు (పల్నాడు జిల్లా) : ఆగి ఉన్న ఆటోను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరికి స్వల్ప గాయాలైన ఘటన శుక్రవారం పల్నాడులో జరిగింది. విజయవాడ నుండి వినుకొండ…

క్షయ నిర్మూలనకు అడల్ట్‌ బిసిజి వ్యాక్సిన్‌

May 17,2024 | 00:04

యడ్లపాడు :  క్షయను 2025 నాటికి నిర్మూలించే లక్ష్యంతో పని చేస్తున్నామని రాష్ట్ర వైద్యా రోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.అర్జున రావు చెప్పారు. మండల పరిధిలోని అన్ని…