పల్నాడు

  • Home
  • ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయిన పోలింగ్‌ సిబ్బందిపై వేటు

పల్నాడు

ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయిన పోలింగ్‌ సిబ్బందిపై వేటు

May 12,2024 | 14:40

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్‌ సిబ్బందిపై సస్పెండ్‌ వేటుపడింది. పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు కేటాయించబడి విధులకు ఎలాంటి ముందస్తు…

ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ సూచనలు

May 12,2024 | 12:40

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న పోలింగ్‌ సందర్భంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి…

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు

May 12,2024 | 00:07

మాట్లాడుతున్న పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌, పక్కన ట్ర్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం  పల్నాడు : జిల్లాఎన్నికలకు సంబంధించి నిర్దేశిత నివేదికలు అన్ని సకాలంలో అందజేసేలా చర్యలు…

గప్‌చుప్‌!

May 11,2024 | 23:57

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో సిపిఎం అభ్యర్థి రోడ్‌షో ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది.…

బాబు మేనిఫెస్టోను అమలు చేయరు

May 11,2024 | 23:54

సభకు హాజరైనవారితో సెల్ఫీ దిగుతున్న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి – చిలకలూరిపేట : టిడిపి అధినేతచంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఏ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన…

విద్యుత్‌ షాక్‌తో యువరైతు మృతి

May 11,2024 | 23:53

వేంపాటి పరమేశ్వరరెడ్డి మృతదేహం ప్రజాశక్తి-ఈపూరు : ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి యువరైతు మృతి చెందిన సంఘటన మండలంలోని శ్రీనగర్‌లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన వేంపాటి…

రేపటి పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

May 11,2024 | 23:52

మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 7 గంటల నుండి ప్రశాంత వాతావరణంలో సజావుగా…

పోలింగ్‌ నిర్వహణకు సహకరించండి

May 11,2024 | 23:50

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : శనివారం సాయంత్రం నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుసటి రోజైన మంగళవారం సాయంత్రం వరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో…

దళితుల భూములపై మాట్లాడని ఆ పార్టీలు : సిపిఎం

May 11,2024 | 23:45

విలేకర్లతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి – చిలకలూరిపేట : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరచ్చకుండా, ప్రజా సమస్యలను విస్మరించిన వైసిపి, టిడిపి, కేంద్రంలోని బిజెపిలు…