పల్నాడు

  • Home
  • ముగిసిన నామినేషన్లు!

పల్నాడు

ముగిసిన నామినేషన్లు!

Apr 26,2024 | 00:40

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, గుంటూరు, నర్సరావుపేట…

బాబు పొత్తు-జగన్‌ తొత్తు

Apr 26,2024 | 00:39

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి/సత్తెనపల్లి రూరల్‌ : రాష్ట్రానికి ఎటువంటి మేలూ చేయని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి టిడిపి, వైసిపి ఊడిగం చేస్తున్నాయని పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో…

కుట్రల మోడీని సాగనంపాలి

Apr 26,2024 | 00:38

సిపిఎం ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరిస్తున్న గుంటూరు విజరుకుమార్‌, ఇతర నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరగబోతున్నాయని, అబద్ధాలతో, మోసపూరిత కుట్రలు కుత్రంత్రాలతో పాలన…

లాసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

Apr 26,2024 | 00:37

ప్రజాశక్తి – ఎఎన్‌యు : ఆంధ్రప్రదేశ్‌ లో న్యాయ శాస్త్ర కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఏపీ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌…

సాగర్‌ కుడికాల్వకు నీటి విడుదల నిలిపివేత

Apr 26,2024 | 00:35

ప్రజాశక్తి – విజయపురిసౌత్‌ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడికాల్వకు నీటి విడుదలను అధికారులు గురువారం నిలిపే శారు. సాగర్‌ ప్రాజెక్టు కుడికాల్వ నుంచి తాగునీటి నిమిత్తం 8…

నామినేషన్ల దాఖలు సమాప్తం

Apr 26,2024 | 00:33

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌, టౌన్‌ : నామినేషన్ల చివరిరోజనైన గురువారం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి నలుగురు నామినేషన్లు వేశారు. వైసిపి అభ్యర్థిగా అంబటి రాంబాబు నామినేషన్‌…

సమస్యాత్మక గ్రామాలకు ఐజి, ఎస్పీ

Apr 26,2024 | 00:28

మంచికల్లులో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఐజి ప్రజాశక్తి – రెంటచింతల : రెంటాల ఎందుకు సమస్యాత్మక గ్రామంగా మారింది, పోలింగ్‌ శాతం ఎంత, గత ఎన్నికల సందర్భంగా…

పారిశ్రామిక ప్రాంతమైనా దశాబ్ధాలుగా కలగానే రైల్వేలైను

Apr 26,2024 | 00:26

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న సభ్యులు ప్రజాశక్తి-చిలకలూరిపేట : పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతున్న చిలకలూరిపేటలో రైల్వేలైను ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు ఇంకా కలగానే ఉందని రైల్వే లైన్‌ సాధన…

నరసరావుపేట ఎంపి అభ్యర్థిగా అనీల్‌ కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు….

Apr 24,2024 | 15:14

ప్రజాశక్తి-పల్నాడు : సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి పల్నాడు జిల్లాలో 6వ రోజైన బుధవారం నరసరావుపేట వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థిగా అనీల్‌ కుమార్‌ యాదవ్‌ తరపున ఆయన…