పల్నాడు

  • Home
  • 321 మందికి రూ.2.45 కోట్ల లబ్ధి

పల్నాడు

321 మందికి రూ.2.45 కోట్ల లబ్ధి

Feb 20,2024 | 20:46

లబ్ధిదార్లకు మెగా చెక్కును అందిస్తున్న టైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌డిఎ పీడీ బాలునాయక్‌ తదితరులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదితోఫా 5వ విడత జమను…

10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 20,2024 | 15:54

పరీక్షల నిర్వహణపై అధికారులతో ఇంచార్జ్ రెవిన్యూ అధికారి సమీక్ష.. ప్రజాశక్తి-పల్నాడు : వచ్చే నెల 18 నుండి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా…

‘అనుయాయులకు దోచిపెడుతున్న పిన్నెల్లి సోదరులు’

Feb 19,2024 | 23:42

మాచర్ల: ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అందించాలన్న పథకం పిన్నెల్లి సోదరులకు బాగా కలిసి వచ్చిందని, పట్టణంలో విలువైన స్థలాలను వారి అనుచరులకు దోచి పెట్టేందుకు వరుస…

గ్రూప్‌-2లో నూతన సిలబస్‌

Feb 19,2024 | 20:31

మెటీరియల్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తదితరులు ప్రజాశక్తి – చిలకలూరిపేట : గ్రూప్‌-2 పరీక్షల్లో నూతన సిలబస్‌గా ‘భారత సమాజం’ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌…

రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే జగన్‌ సంక్షేమం : పుల్లారావు

Feb 19,2024 | 18:03

విలేకర్లతో మాట్లాడుతున్న పత్తిపాటి పుల్లారావు ప్రజాశక్తి – చిలకలూరిపేట : ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో వైసిపి విధ్వంస పాలన మొదలైందని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడం జగన్‌…

జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న జర్నలిస్టులు

Feb 19,2024 | 18:02

దాడులకు నిరసనగా జర్నలిస్టుల మానవహారం ప్రజాశక్తి – చిలకలూరిపేట : అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్‌పై జరిగిన దాడిని…

‘దౌర్జన్యంతో ఏకగ్రీవాలు చేసుకున్నోళ్లా మాట్లాడేది’

Feb 19,2024 | 00:17

మాచర్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఏ విధంగా గెలిచింది మాచర్ల ప్రజలందరికీ తెలుసని, పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు చేసుకుని గెలిచిన వాళ్లా…

ఉత్తమ ఫలితాల కోసం దత్తత విధానం

Feb 19,2024 | 00:14

పదో తరగతి పరీక్షలు ఎంత మంది రాయనున్నారు? ఏర్పాట్లు ఏమిటి? జిల్లా వ్యాప్తంగా 127 సెంటర్లలో 30,169 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్‌…

వాలంటీర్‌ వ్యవస్థతో పాలనా సౌలభ్యం

Feb 19,2024 | 00:13

పిడుగురాళ్ల: వాలంటీర్‌ వ్యవస్థతో పాలనా సౌలభ్యం సులభతరం అవుతుందని గురజాల శాసనసభ్యులు కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని బాలాజీ కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు…