పల్నాడు

  • Home
  • జోలె పట్టిన అంగన్వాడీ అమ్మ

పల్నాడు

జోలె పట్టిన అంగన్వాడీ అమ్మ

Dec 20,2023 | 23:45

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి 9వ రోజుకు చేరింది. ఇన్ని రోజులుగా తాము పోరాడుతున్నా ప్రభుత్వం స్పందిం…

ఎన్‌ఇపిని విద్యార్థులు ప్రతిఘటించాలి

Dec 20,2023 | 23:33

 జాషువా విజ్ఞాన కేంద్రంలో మాట్లాడుతున్న కెఎస్‌ లక్ష్మణరావు  గుంటూరు: పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఇపి) విద్యార్థులు ప్రతిఘటించాలని ఎమ్మెల్సీ కెఎస్‌…

మాసికలతో మమ..!లక్ష్మీపురం రోడ్డు పనులు శిలాఫలకం

Dec 20,2023 | 00:13

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా గుంటూరులో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడం లేదు. గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులేమీ చేపట్టలేదు. రూ.168…

ఇక్కడి జ్ఞానం దేశం కోసమే ఉపయోగపడాలి

Dec 20,2023 | 00:11

పురస్కారాన్ని అందుకుంటున్న డాక్టర్‌ కెఐ వరప్రసాద్‌రెడ్డి ప్రజాశక్తి – ఎఎన్‌యు : శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కెఐ.వరప్రసాద్‌రెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశిష్ట…

అంగన్‌వాడీల పోరాటం ఉధృతం

Dec 20,2023 | 00:08

గుంటూరు శిబిరంలో వంట చేస్తున్న అంగన్‌వాడీలు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాలు పెంపు, ఎన్నికల్లో ప్రభుత్వ హామీలు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు,…

నిర్లక్ష్య ఫలితాన్ని ప్రభుత్వం చవిచూడక తప్పదు

Dec 20,2023 | 00:03

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం ఆ ఫలితాన్ని త్వరలోనే చవిచూస్తుందని అంగన్వాడీలు హెచ్చరించారు. 8 రోజులగా చేస్తున్న సమ్మెలో భాగంగా…

పటిష్టంగా అట్రాసిటీ చట్టం అమలు

Dec 19,2023 | 23:52

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కమిటీ సభ్యులకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌,…

బతికున్నవారి ఓట్లు తొలగిస్తున్నారు

Dec 19,2023 | 23:50

ఫిర్యాదు అందిస్తున్న కన్నా లకీëనారాయణ ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని, బతికున్న వారు చనిపోయినట్లు చూపించి ఓట్లు…