ఇక్కడి జ్ఞానం దేశం కోసమే ఉపయోగపడాలి
పురస్కారాన్ని అందుకుంటున్న డాక్టర్ కెఐ వరప్రసాద్రెడ్డి ప్రజాశక్తి – ఎఎన్యు : శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెఐ.వరప్రసాద్రెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశిష్ట…
పురస్కారాన్ని అందుకుంటున్న డాక్టర్ కెఐ వరప్రసాద్రెడ్డి ప్రజాశక్తి – ఎఎన్యు : శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెఐ.వరప్రసాద్రెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విశిష్ట…
గుంటూరు శిబిరంలో వంట చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాలు పెంపు, ఎన్నికల్లో ప్రభుత్వ హామీలు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు,…
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : తమ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వం ఆ ఫలితాన్ని త్వరలోనే చవిచూస్తుందని అంగన్వాడీలు హెచ్చరించారు. 8 రోజులగా చేస్తున్న సమ్మెలో భాగంగా…
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కమిటీ సభ్యులకు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్,…
ఫిర్యాదు అందిస్తున్న కన్నా లకీëనారాయణ ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని, బతికున్న వారు చనిపోయినట్లు చూపించి ఓట్లు…
సమావేశంలో మాట్లాడుతున్న బందగీ సాహెబ్ ప్రజాశక్తి-సత్తెనపల్లి : గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్ఎ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని…
పొలంలో నిరసన తెలుపుతున్న బాధితులు, నాయకులు ప్రజాశక్తి – వినుకొండ : రాజకీయ కక్షతో మిర్చి పంటను ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని టిడిపి నాయకులు డిమాండ్…
తెనాలిలో మండలంలో నీటిలో తేలియాడుతున్న వరి (పైల్) ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : మిచౌంగ్ తుపాను వల్ల గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై…
గుంటూరులో ఆకులు తింటూ అంగన్వాడీల నిరసన ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడాన్ని అడ్డుకుంటామని…