పల్నాడు

  • Home
  • ఆడపిల్లను అదృష్టంగా భావించాలి

పల్నాడు

ఆడపిల్లను అదృష్టంగా భావించాలి

Mar 12,2024 | 23:53

సభలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఆడపిల్ల పుట్టడాన్ని ప్రతిఒక్కరూ అదృష్టంగా భావించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. పల్నాడు…

ఎన్నికల వేళ కొత్త వివాదం

Mar 12,2024 | 23:52

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ)ను తక్షణం అమలులోకి తెస్తూ ఇచ్చిన ఆదేశాలలో ప్రజల్లో తీవ్ర చర్చకు…

జగన్‌ పాలన అంతానికి చిలకలూరిపేేట ఉమ్మడి సభ నాంది : పుల్లారావు

Mar 12,2024 | 23:49

ప్రజాశక్తి – చిలకలూరిపేట: చిలకలూరిపేటలో ఈనెల 17న నిర్వహించే సభ రాష్ట్రంలో జగన్‌ పాలనకు అంతానికి నాంది అవుతుందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ…

మామిడి పూతకు తెగుళ్ల వాత

Mar 12,2024 | 23:48

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మామిడి చెట్లకు ఈ ఏడాది పూత బాగా వచ్చిందని రైతులు సంతోషం ఎంతో కాలం నిలవలేదు. చెట్లకు పేను బంక తెగులు సోకడంతో…

బిజెపి పాలనలో లక్షన్నర మంది రైతుల ఆత్మహత్య

Mar 12,2024 | 23:45

పిడుగురాళ్లలో కరపత్రాలను ఆవిష్కరిస్తున్న రైతు సంఘం నాయకులు, రైతులు, కార్మికులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల, ముప్పాళ్ల : కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా…

నీరిచ్చే ఓట్లడుగుతామేనే హామీ ఏమైంది : టిడిపి

Mar 12,2024 | 23:44

విలేకర్లతో మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు ప్రజలకు 70 ఏళ్ల కలగా ఉన్న వరికపూడిసెల నిర్మాణం టిడిపి ద్వారానే సాధ్యమవుతుందని…

ఎన్నికల కోడ్‌ ఎప్పుడు వచ్చినా సన్నద్ధం : కలెక్టర్‌

Mar 12,2024 | 23:42

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాగం సన్నద్ధంగా ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ చెప్పారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని…

బాలికా విద్యాభివృద్ధికి బాసటగా కేజీబీవీలు

Mar 12,2024 | 23:41

జిసిడిఒ దొండేటి రేవతి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : బాలికల విద్యాభివృద్ధికి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు బాసటగా నిలుస్తున్నాయని జిసిడిఒ దొండేటి రేవతి అన్నారు. మంగళవారం నుండి…

రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపిని ఓడించండి : సిపిఎం

Mar 11,2024 | 23:33

 వినుకొండ :  రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపిని రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓడిం చాలని సిపిఎం జిల్లా నాయకులు ఏపూరి గోపాలరావు సూచించారు. స్థానిక పుతుం…