పల్నాడు

  • Home
  • పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాల కల్పన పూర్తి : కలెక్టర్‌

పల్నాడు

పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాల కల్పన పూర్తి : కలెక్టర్‌

Feb 21,2024 | 19:51

సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మేరకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్‌,…

కందులు క్వింటాళ్‌ రూ.9600కు కొనుగోలు

Feb 21,2024 | 18:57

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఎడిఎ రవిబాబు ప్రజాశక్తి-ఈపూరు : క్వింటాళ్‌ కందులను రూ.9,600కు రైతుల వద్ద నుండి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వినుకొండ ఎడిఎ రవిబాబు అన్నారు.…

నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి

Feb 21,2024 | 18:56

స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న టిడిపి, జనసేన శ్రేణులు ప్రజాశక్తి – వినుకొండ : స్టేడియం పేరుతో గంగినేని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ…

ఓపీఎస్‌ అమలు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చండి

Feb 21,2024 | 19:09

జీవీ ఆంజనేయులుకు వినతిపత్రం ఇస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి – వినుకొండ : ఓపీఎస్‌ పునరుద్ధరణ అంశాన్ని టిడిపి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని యుటిఎఫ్‌ నాయకులు…

ఆస్తి కోసం హత్య

Feb 21,2024 | 16:22

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో 12వ సచివాలయం దగ్గర వ్యక్తి దారుణ హత్యకు గురి అయ్యాడు. వివరాల్లోకి వెళితే… కొంతకాలంగా ఆస్తి కోసం పెంచిన…

తాగునీటికి కటకట తప్పదా?

Feb 21,2024 | 00:08

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు,పల్నాడుజిల్లాలో తాగునీటి సమస్య పొంచి ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, గత కొన్ని నెలలుగా…

గెలిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకుంటా : అనిల్‌కుమార్‌

Feb 20,2024 | 22:29

బహిరంగ సభలో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రజాశక్తి – వినుకొండ : సిఎం జగన్‌ మోహన్‌రెడ్డిపైకి కట్టకట్టుకుని వస్తున్న వారికి జనం తగిన విధంగా బుద్ధి చెప్పాలని…

ఏడాదిలోగా మాతాశిశు సంరక్షణ కేంద్రం పూర్తి

Feb 20,2024 | 21:16

పనుల పరిశీలనకు వచ్చిన జింకానా బృందం ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లోని జింఖానా ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న మాతాశిశు సంరక్షణ…

నేటి నుండి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

Feb 20,2024 | 20:47

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి రాంబాబు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్‌ బాల, బాలికల కబడ్డీ పోటీలు స్థానిక ప్రగతి పాఠశాల క్రీడా ప్రాంగణంలో…