పల్నాడు

  • Home
  • ప్రజల్ని మోసం చేస్తున్న బిజెపి

పల్నాడు

ప్రజల్ని మోసం చేస్తున్న బిజెపి

Feb 7,2024 | 00:04

 గ్రామీణ బంద్‌ కరపత్రాలను ఆవిష్కరిస్తున్న వివిధ సంఘాల నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల నాటి హామీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విస్మరించి ప్రజల్ని మోసం చేస్తోందని,…

పకడ్బందీగా ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు

Feb 7,2024 | 00:03

అధికారులతో సమీక్షిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వచ్చే నెల 18 నుండి 10వ తరగతి పరీక్షలు, 19వ తేదీ నుండి ఇంటర్మీడియట్‌…

జెఎన్‌టియులో తరగతి గదులు ప్రారంభం

Feb 5,2024 | 23:16

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువతలో సామర్థ్యం పెరుగుతుందని, విద్యకు వైసిపి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

డబ్బు కట్టు.. పోస్టు పట్టు..

Feb 5,2024 | 23:13

ప్రజాశక్తి-గుంటూరు : ఇటీవల పలు ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి చేపడుతున్న నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నా యని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.…

రాజధానిలో మోహరించిన పోలీసులు

Feb 5,2024 | 23:10

సిఎం వస్తున్నారనే సమాచారంతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై వాహనాలను నిలిపివేసిన పోలీసులు ప్రజాశక్తి – తుళ్లూరు : సోమవారం నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పోలీసులు…

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వినతి

Feb 5,2024 | 19:29

ఎంఇఒ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, నాయకులు ప్రజాశక్తి – వినుకొండ : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని…

రోడ్డును తొలగించి ఐదేళ్లయినా పనులు చేయరా?

Feb 5,2024 | 19:25

రాస్తారోకో చేస్తున్న నాయకులు, రైతులు ప్రజాశక్తి – వినుకొండ : పలు ప్రాంతాల రాకపోకలకు అవసమైన రహదారి నిర్మాణం సతర్వమే చేపట్టాలని కోరుతూ రైతు సంఘం, సిఐటియు…

అభ్యుదయం వైపు నడిపే పుస్తకాలు ప్రజాశక్తి బుకహేౌస్‌లో

Feb 5,2024 | 00:04

బుక్‌స్టాల్‌లో పుస్త‌కాల‌ను ప‌రిశీలిస్తున్న మంత్రి అంబ‌టి రాంబాబు ప్రజాశక్తి-సత్తెనపల్లి : స్థానిక విలేకరుల కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాశక్తి బుకహేౌస్‌ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి…

సర్వ కళల సమాహారమే బుర్రకథ

Feb 5,2024 | 00:03

బుర్రకథ పితామహుడు పద్మశ్రీ షేక్‌ నాజర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బాబూజీ, బాలోత్సవ కమిటీ సభ్యులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సర్వ కళల సమాహారమే బుర్రకథని, ప్రజల…