పల్నాడు

  • Home
  • ఎండ సెగలు కక్కుతున్నా జాడలేని చలివేంద్రాలు

పల్నాడు

బ్రహ్మనాయుడుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : జీవీ

Apr 1,2024 | 23:06

ప్రజాశక్తి – వినుకొండ : ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బూతునామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామమని కూటమి తరుపున వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు.…

వైసిపికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా

Apr 1,2024 | 23:05

విలేకర్లతో మాట్లాడుతున్న జంగా కృష్ణమూర్తి ప్రజాశక్తి – దాచేపల్లి : వైసిపి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. తనను నమ్ముకున్న వారికోసం టిడిపిలో చేరుతానని…

పంట కోసం తంటాలు..!

Mar 31,2024 | 23:08

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వర్షాలు సరిగా లేకపోవడం, సాగర్‌ నుండి సరిపడా నీరు సరఫరా అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.…

పెన్షన్‌-టెన్షన్‌

Mar 31,2024 | 22:58

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ప్రతినెలా ఒకటో తేదీన సామాజిక పింఛను పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర సామాజిక తరగతుల వారికి ఈనెల పింఛను…

దగ్గర్లో ఆస్పత్రి.. దూరంగా వైద్యం..

Mar 31,2024 | 21:40

ప్రజాశక్తి – చిలకలూరిపేట : పరికరాలున్నా సరిగా పనిచేయవు.. అవసరమైన మందులన్నీ ఉండవు.. వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరు వెరసి సామాన్యులకు ఉచిత వైద్య సేవలు…

వాలంటీర్లకే ఓట్ల బాధ్యతలు!

Mar 31,2024 | 21:38

ప్రజాశక్తి – గురజాల : వాలంటీర్లపై ఆంక్షలున్నా వారిని ఏదోఒక రూపంలో ఉపయోగించుకుని ఎన్నిల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పింఛన్లు పంపిణీ…

నోరు అదుపులో పెట్టుకోండి : ఎమ్మెల్యే

Mar 31,2024 | 21:37

ప్రజాశక్తి – వినుకొండ : వైసిపి నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థి పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై టిడిపి నేతలైన లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ ఆంజనేయులు,…

పింఛన్ల సొమ్మును మళ్లించిన జగన్‌

Mar 31,2024 | 21:37

టిడిపిలోకి ఆహ్వానిస్తున్న జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు ప్రజాశక్తి – వినుకొండ : అవ్వ, తాతల పింఛన్ల డబ్బుని కూడా సొంతానికి మళ్లించింది కాక ఆ నెపం…