పల్నాడు

  • Home
  • న్యాయవాదిపై ఇంటి యజమాని దాడి

పల్నాడు

న్యాయవాదిపై ఇంటి యజమాని దాడి

Mar 9,2024 | 23:17

మాచర్ల:  పట్టణంలో న్యాయవాది లక్ష్మీనారాయణ కుమార్తె చదువుతున్న పాఠశాలకు సమీపంలో ఆ న్యాయవాది సుమారు రెండేళ్లుగా అద్దె భవనంలో నివసిస్తున్నాడు. తన కుమార్తె పదో తరగతి చదువు…

పోరాటాలతో కేంద్రం మెడలు వంచాలి

Mar 9,2024 | 23:16

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ప్రజా సంఘాల నాయకులు ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా…

రూ.2 కోట్ల పత్తి దగ్ధం

Mar 9,2024 | 23:15

ప్రజాశక్తి – యడ్లపాడు : మండలం పరిధి తిమ్మాపురంలోని లక్ష్మీగణపతి జిన్నంగ్‌ మిల్లులో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మిల్లును కెవి నారాయణ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా దశబ్దకాలంగా…

మే 4న ‘కాశీ నగర్‌ 1947’ విడుదల

Mar 9,2024 | 23:14

ప్రజాశక్తి-సత్తెనపల్లి : శ్రీగణేష్‌ దేవి మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రకరించిన ‘కాశీ నగర్‌ 1947’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ హైదరాబాదులోని డిజి…

సిపిఎం అభిమాని సత్యాదేవి మృతి

Mar 9,2024 | 23:12

నివాళులర్పిస్తున్న గుంటూరు విజరుకుమార్‌, ఇతర నాయకులు… ఇన్‌సెట్లో సత్యాదేవి (ఫైల్‌) ప్రజాశక్తి – చిలకలూరిపేట : మండలంలోని మానుకొండు వారిపాలేనికి చెందిన సిపిఎం అభిమాని తియ్యగూర సత్యాదేవి…

రోడ్డు పనులకు బ్రేకులు

Mar 9,2024 | 23:11

అధ్వానంగా తయారైన రహదారి ప్రజాశక్తి – బెల్లంకొండ : ఏళ్ల తరబడి తాము పడుగున్న ప్రయాణ ప్రయాసలు ఇక ఉండబోమని జనం సంతోషించినా అంతరం వారి ప్రయాణం…

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Mar 8,2024 | 23:55

సత్తెనపల్లిలో బైక్‌ ర్యాలీలో మంత్రి రాంబాబు, మహిళలు ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : మహిళా సాధికారితే తమ ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల శాఖ…

లారీకింద పడి ఇద్దరు కార్పెంటర్లు మృతి

Mar 8,2024 | 23:52

ప్రజాశక్తి – దాచేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్పెంటర్లు దుర్మరణం పాలైన ఘటన దాచేపల్లి మండలం తంగెడ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..…

టిడిపిలో నేతల్లో దిగులు, గుబులు

Mar 8,2024 | 23:51

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో బిజెపితో కలిసి పోటీ చేయాలని టిడిపి అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది.…