పత్తి పంట అమ్ముకోవడానికి అగచాట్లు
సత్తెనపల్లి అమరావతి మేజర్ కాల్వ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లు ఎదుట బారులు తీరిన వాహనాలు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : తమ పంటను అమ్ముకోవడానికి…
సత్తెనపల్లి అమరావతి మేజర్ కాల్వ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లు ఎదుట బారులు తీరిన వాహనాలు ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : తమ పంటను అమ్ముకోవడానికి…
నరసరావుపేటలో మాట్లాడుతున్న ఎం.నాగేశ్వరరావు ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : మిచౌంగ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 14న కలెక్టరేట్ ఎదుట ధర్నా…
సమావేశంలో మాట్లాడుతున్న వై.రాధాకృష్ణ ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మిచౌంగ్ తుపానుతో మిర్చి, పత్తి, పొగాకు వంటి వాణిజ్య పంటలతోపాటు ఉద్యాన పంటలు సాగు చేపట్టిన రైతులు తీవ్రంగా…
నిరసన తెలుపుతున్న సచివాలయ ఉద్యోగులు ప్రజాశక్తి-పిడుగురాళ్ల : సచివాలయ సిబ్బందిపై వైసిపి కౌన్సిలర్ భర్త దాడి చేసిన ఘటన పట్టణంలోని 29వ వార్డు నందు గల 6వ…
విలేకర్లతో మాట్లాడుతున్న బ్రహ్మనాయుడు ప్రజాశక్తి – వినుకొండ : దొంగ ఓట్లు చేర్చుకొని అడ్డదారిలో గెలవాలని ఆలోచన తమకు లేదని, టిడిపికే ఆ దురుద్దేశం ఉందని ఎమ్మెల్యే…
కంటెపూడిలో ‘బాబూజి’ లో ఓ సన్నివేశం ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : బాబూ జగ్జీవన్రామ్ జీవిత చరిత్రలోని కొన్ని సన్నివేశాలను సత్తెనపల్లి మండలం కంటిపూడి చెరువు…
డెడ్ అయిన ఫిల్టర్ బెడ్ను పరిశీలిస్తున్న నాయకులు ప్రజాశక్తి – క్రోసూరు : ఊటుకూరు సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఫిల్టర్ బెడ్లో ఇసుక నింపి స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి…
బళ్ల తొలగింపును నిరసిస్తూ ప్రదర్శన చేస్తున్న చిరు వ్యాపారులు, నాయకులు ప్రజాశక్తి – దాచేపల్లి : తోపుడు బండ్లపై ఏళ్ల తరబడి చిరువ్యాపారం చేసుకుంటున్న వారిపట్ల పోలీసులు,…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఓటర్ల జాబితా తయారీ అత్యంత పారదర్శకంగా జరగాలని, దొంగ ఓట్లను, మృతి చెందిన వారి ఓట్లను తొలగించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్…