నీటి కోసం రోడ్డెక్కిన జనం
ప్రజాశక్తి-మార్కాపురం: మండల కేంద్రమైన తర్లుపాడులోని రైల్వే గేటు వద్దగల రజక కాలనీ, నాయుడుపల్లె కాలనీలలో నీటి సమస్యతో నెలల తరబడి జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు మూడు…
ప్రజాశక్తి-మార్కాపురం: మండల కేంద్రమైన తర్లుపాడులోని రైల్వే గేటు వద్దగల రజక కాలనీ, నాయుడుపల్లె కాలనీలలో నీటి సమస్యతో నెలల తరబడి జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు మూడు…
ప్రజాశక్తి-గిద్దలూరు: వంద మందిలో ఉన్నా మీకు ఓ ప్రత్యేకత ఉండాలంటే చదువు ఒక్కటే మార్గమని మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్…
ప్రజాశక్తి-చీమకుర్తి: ఎవరూ కొనగూడదనీ, అమ్మకూడదనీ పేదల భూములపై పెత్తందారులు సాగిస్తున్న దౌర్జన్యాన్ని ఆపి, వారి భూములు వారికే అప్పగించాలని సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు డిమాండ్…
ప్రజాశక్తి-కొనకనమిట్ల: సమాజానికి సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నా వెంకట రాంబాబు అన్నారు. సోమవారం స్థానిక కళ్యాణ మండపంలో…
ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం విద్యుత్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి నాగేశ్వరరావు వ్యవహారశైలిపై ఉద్యోగులు ఆగ్రహానికి గుర య్యారు. కొందరిపై ప్రేమతో… మరికొందరిపై వివక్షతో ఇఇ వ్యవహరించడం ఏ…
ప్రజాశక్తి-శింగరాయకొండ: శింగరాయకొండ మండలంలో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం నాడు భారీ భద్రత నడుమ నిర్వహించారు. పిఎన్సిఏ డిగ్రీ కళాశాలలో మలినేని సుశీలమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ…
ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి ఏఎంసి చైర్మన్ చింతగుంట్ల సాల్మన్రాజును కనిగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఏఎంసి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని…
ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్ నగర పరిధిలోని అరుణోదయ కాలనీని వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని…
ప్రజాశక్తి-చీమకుర్తి: విద్యార్థులలో నైతిక విలువలతో పాటు క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ బి జవహర్ పేర్కొన్నారు. స్థానిక రామ్నగర్ మండల…