ప్రకాశం

  • Home
  • లక్ష్యంపై దృష్టి సారిస్తే విజయం తప్పనిసరి

ప్రకాశం

లక్ష్యంపై దృష్టి సారిస్తే విజయం తప్పనిసరి

Apr 25,2024 | 01:03

ప్రజాశక్తి-వేటపాలెం: సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజి బి టెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం) ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్‌…

టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: బిఎన్‌

Apr 24,2024 | 01:01

ప్రజాశక్తి-సంతనూతలపాడు: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి బీఎన్‌ విజరుకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలులోని సంతనూతలపాడు నియోజకవర్గ…

ముత్తుములకు మాజీ సైనికుల మద్దతు

Apr 24,2024 | 00:44

ప్రజాశక్తి-కంభం రూరల్‌ కంభం పట్టణంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డిని కంభం మండలంలోని మాజీ సైనికులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా…

టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి

Apr 24,2024 | 00:41

ప్రజాశక్తి-చీమకుర్తి : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి సంతనూతల పాడు నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్‌. విజయ కుమార్‌ తెలిపారు. ముస్లిం నాయకుడు ఎస్‌కె. అప్‌సాలేహా…

సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

Apr 24,2024 | 00:40

ప్రజాశక్తి-కొండపి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు ఎమ్మెల్సీ పోతుల సునీత తెలిపారు. వైసిపి కొండపి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌…

పేదల సంక్షేమమే థ్యేయం

Apr 24,2024 | 00:39

ప్రజాశక్తి-కురిచేడు : పేదల సంక్షేమమే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండల కేంద్రమైన కురిచేడులో…

వైసిపితోనే గ్రామాల అభివృద్ధి

Apr 24,2024 | 00:38

ప్రజాశక్తి-దర్శి : వైసిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మారెడ్డిపల్లి, చందలూరు, చందలూరు…

నాయీబ్రాహ్మణులకు ప్రాధాన్యత : లక్ష్మి

Apr 24,2024 | 00:36

ప్రజాశక్తి-దర్శి టిడిపి అధికారంలోకి వస్తే దేవాలయాల పాలక వర్గంలో నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించన్నటు టిడిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.…

కోరం లేక జెడ్‌పి భేటి వాయిదా

Apr 23,2024 | 23:45

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినా ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వైసిపి, టిడిపి నాయకుల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం కోరం…