ప్రకాశం

  • Home
  • పొంగులేటిని కలిసిన ఏపిఆర్‌ అధినేత

ప్రకాశం

పొంగులేటిని కలిసిన ఏపిఆర్‌ అధినేత

Dec 14,2023 | 00:05

ప్రజాశక్తి-పొదిలి: తెలంగాణ రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్థానిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, హైదరాబాద్‌కు చెందిన పిఆర్‌ గ్రూప్‌ సంస్థ ఛైర్మన్‌ ఆవుల కృష్ణారెడ్డి…

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

Dec 14,2023 | 00:03

ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు భాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. బుధవారం స్థానిక అద్దంకి రోడ్డులోని అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో…

కంకర మిల్లును పరిశీలించిన అధికారులు

Dec 14,2023 | 00:00

ప్రజాశక్తి-పామూరు: మండలంలోని ఇనిమెర్ల గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ మినరల్‌ అండ్‌ మైన్స్‌ కంకర మిల్లును అధికారులు బుధవారం తనిఖీ చేశారు. గ్రామంలో అనుమతులు…

రాష్ట్రస్థాయి పోటీలకు మైనంపాడు విద్యార్థులు

Dec 13,2023 | 23:58

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు మండలంలోని మైనంపాడు గవర్నమెంట్‌ హైస్కూల్‌ ప్లస్‌ విద్యార్థులు ముగ్గురు ఎంపికయ్యారని పీఈటి తిరుమలశెట్టి రవికుమార్‌ (హాకీ రవి) తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌…

ప్రజా సంక్షేమమే థ్యేయం: ఉగ్ర

Dec 13,2023 | 23:56

ప్రజాశక్తి-కనిగిరి కనిగిరి మునిసిపాలిటీలో 31వ రోజు బుధవారం దొరువు బజారు వీధిలో మన ఊరు-మన ఉగ్ర, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి…

అరాచక పాలనకు చరమగీతం పాడుదాం: కందుల

Dec 13,2023 | 23:53

ప్రజాశక్తి-పొదిలి రాష్ట్రంలో అరాచక పాలనకు చరమ గీతం పాడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పొదిలి పట్టణంలో బుధవారం విశ్వనాధపురంలో…

కొనసాగుతున్న పోస్టల్‌ ఉద్యోగుల సమ్మె

Dec 13,2023 | 23:51

ప్రజాశక్తి మార్కాపురం రూరల్‌ : తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె బుధవారం రెండో రోజూ కొనసాగింది. నిరవధిక సమ్మెతో బ్రాంచి పోస్ట్‌ ఆఫీసులు…

వైసిపిని ఇంటికి సాగనంపాలి : ముత్తుముల

Dec 13,2023 | 23:50

ప్రజాశక్తి-కొమరోలు రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి…

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

Dec 13,2023 | 23:49

ప్రజాశక్తి-యర్రగొండపాలెం రైతులకు ఆదుకోవడంలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప ఆరోపించారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని త్రిపురాంతకం మండలం గొల్లపల్లి, విశ్వనాధపురం, కేసినేనిపల్లి…