మార్కాపురం వీధుల్లో కేంద్ర బలగాల మార్చ్
ప్రజాశక్తి-మార్కాపురం : సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికలు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు మార్కాపురంకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ బాల సుందర రావు…
ప్రజాశక్తి-మార్కాపురం : సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికలు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు మార్కాపురంకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ బాల సుందర రావు…
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: పేదవారికి సీఎం సహాయనిధి ఆపదలో అండగా నిలుస్తోందని గిద్దలూరు ఎమ్మెల్యే, వైసిపి మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. గురువారం స్థానిక కిట్స్…
ప్రజాశక్తి-పుల్లలచెరువు: భవిష్యత్కు గ్యారెంటీ టిడిపితోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం…
ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జి ముత్తుముల అశోక్రెడ్డిని పట్టణ బీసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు.…
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: ప్రతి పేదవాని సొంతింటి కలలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని గిద్దలూరు ఎమ్మెల్యే, వైసీపీ మార్కాపురం నియోజకవర్గం…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల: అసంపూర్తిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తయిందని, జాతికి అంకితం చేశామని ఆర్భాటాలు చేసి సిఎం జగన్ పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేశారని టిడిపి నేతలు…
ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం లోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలిం చారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.…
ప్రజాశక్తి-పొదిలి: ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబును గెలిపించాలని కోరుతూ తనయుడు కష్ణ చైతన్య బుధవారం పొదిలిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక వైసీపీ నాయకులు,…
ప్రజాశక్తి -సిఎస్ పురంరూరల్ : బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఈనెల 10న నిర్వహిస్తున్న సిద్ధం సభను జయప్రదం చేయాలని వైసిపి కనిగిరి నియోజక వర్గ ఇన్ఛార్జి…