ప్రకాశం

  • Home
  • విద్యారంగానికి అధిక ప్రాధాన్యత

ప్రకాశం

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత

Feb 7,2024 | 23:36

ప్రజాశక్తి- కొత్తపట్నం : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. కొత్తపట్నంలోని సాంఘిక సంక్షేమ సమీకత బాలికల వసతి…

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలి : కలెక్టర్‌

Feb 7,2024 | 23:35

ప్రజాశక్తి- కొత్తపట్నం : ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అల్లూరు గ్రామ…

సమస్యల పరిష్కారమే థ్యేయం

Feb 7,2024 | 23:34

ప్రజాశక్తి-ర్శి : ప్రజా సమస్యలు పరిష్కారమే తమ థ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే, వైసిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌…

ప్రభుత్వ కళాశాల వార్షికోత్సవం

Feb 7,2024 | 23:32

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మండల పరిధిలోని ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ప్రిన్సిపాల్‌ రంగనాయకులు అధ్యక్షత…

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : సత్య

Feb 7,2024 | 23:31

ప్రజాశక్తి-పొన్నలూరు : రాష్ట్రం బాగుపడాలంటే సిఎంగా నారా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి దామచర్ల సత్య అన్నారు. మండలపరిధిలోని…

కంభం సిఐగా రామకోటయ్య పదవీ బాధ్యతలు స్వీకరణ

Feb 7,2024 | 12:08

ప్రజాశక్తి-కంభం రూరల్‌ (ప్రకాశం) : కంభం సిఐగా రామకోటయ్య బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ప్రస్తుతం కంభం సిఐగా పనిచేస్తున్న రాజేష్‌ కుమార్‌…

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Feb 7,2024 | 12:03

పొదిలి (ప్రకాశం) : ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం పొదిలిలోని స్థానిక టైలర్స్‌ కాలనీలో జరిగింది. ఓ ఇంట్లోని మెట్ల మీద రవికుమార్‌ (40)…

కురిచేడు రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి హల్ చెల్

Feb 7,2024 | 11:01

ఇద్దరిపై బండ రాయితో దాడి   ప్రకాశం-కురిచేడు : కురిచేడు రైల్వే స్టేషన్ దగ్గర పొలంలో ఎండు మిరపకాయలు గ్రేడింగ్ చేసుకుంటున్న మార్కాపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన…

ఘనంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

Feb 7,2024 | 00:30

ప్రజాశక్తి-దొనకొండ: స్థానిక ఒబ్బాపురం ఎస్సీ కాలనీలో టీడీపీ యువనాయకుడు కుందుర్తి లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో టీడీపీ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి మంగళవారం రాత్రి ఘనంగా…