ప్రకాశం

  • Home
  • సిఐటియు జిల్లా తరగతులను జయప్రదం చేయండి

ప్రకాశం

సిఐటియు జిల్లా తరగతులను జయప్రదం చేయండి

Mar 3,2024 | 00:00

ప్రజాశక్తి – మార్కాపురం: రూరల్‌ సిఐటియు ప్రకాశం జిల్లా శిక్షణ తరగతులు మార్కాపురం పట్టణంలో ఈనెల మార్చి 16,17 తేదీల్లో జరుగుతున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం…

ఫిర్యాదులపై డిఎల్‌పిఒ విచారణ

Mar 1,2024 | 23:55

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. అయితే ఉప్పగుండూరు సచివాలయ సిబ్బంది, కార్యదర్శికి మధ్య కొంతకాలంగా సఖ్యత లేదు.…

పన్నులు నూరు శాతం వసూలు చేయాలి

Mar 1,2024 | 23:54

ప్రజాశక్తి -కనిగిరి : ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలని డిపిఒ జివి. నారాయణరెడ్డి తెలిపారు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల పరిధిలోని పంచాయతీల్లో…

అక్రమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ధర్నా

Mar 1,2024 | 23:53

ప్రజాశక్తి-పిసిపల్లి : పెదచెర్లోపల్లి మండలం పెద్దఇర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని కోదండరామపురం, మెట్లవారిపాలెం గ్రామంలో దళితుల భూములను అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద…

చల్లా శ్రీనివాస్‌ సేవలు అభినందనీయం

Mar 1,2024 | 23:51

ప్రజాశక్తి-చీమకుర్తి : యుటిఎఫ్‌ జిల్లా నాయకులు చల్లా శ్రీనివాస్‌ విద్యాభివృద్ధికి చేసిన సేవలు అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. చల్లాశ్రీనివాస్‌ ఉద్యోగ విమరణ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్‌…

బడ్జెట్‌తో కార్మికులకు ప్రయోజనం లేదు : సిఐటియు

Mar 1,2024 | 23:50

ప్రజాశక్తి-టంగుటూరు : ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ తో ఉద్యోగ, కార్మిక, నిరుపేదలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు.…

ఎంపీపీ వెంకటేశ్వర్లును కలిసిన దద్దాల 

Mar 1,2024 | 16:32

ప్రజాశక్తి-సిఎస్పురం : సిఎస్పురం ఎంపీపీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ వెంకటేశ్వర్లును కనిగిరి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు ప్రజలు కలిసి…

టిడిపిలో 50 కుటుంబాలు చేరిక

Mar 1,2024 | 00:28

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం యర్రగొండపాలేనికి చెందిన 50 వైసీపీ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్‌ నాయకులు ఒంగోలు ఆదిరెడ్డి,…

‘సంత’ పూర్వ వైభవానికి కృషి: మంత్రి నాగార్జున

Mar 1,2024 | 00:24

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక ఎఎంసి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పశువుల సంత పూర్వవైభవానికి కృషి చేస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున…