జీవో ప్రతులు దహనం
ప్రజాశక్తి-మార్కాపురం: ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రతులను యుటిఎఫ్ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయ ప్రాంగణంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులు ఆదివారం దహనం చేశారు.…
ప్రజాశక్తి-మార్కాపురం: ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రతులను యుటిఎఫ్ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయ ప్రాంగణంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులు ఆదివారం దహనం చేశారు.…
ప్రజాశక్తి-మార్కాపురం: అంగన్వాడీల సమ్మె 34వ రోజుకు చేరింది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి పరిష్కారం చూపకపోగా ఏకంగా ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలు మాత్రం బెదరలేదు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు…
ప్రజాశక్తి-పెద్దారవీడు: మండలంలోని దేవరాజుగట్టు కాశినాయన ఆశ్రమంలో మైలా నాగిరెడ్డి ఆర్థిక సహకారం తో పేదలకు దుప్పట్లను శ్రీశైలం ట్రస్ట్బోర్డు మెంబర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ శనివారం పంపిణీ…
ప్రజాశక్తి-దొనకొండ: ప్రజల సమస్యలు పరిష్కరించని మండల సమావేశాలు ఎందుకంటూ అధికార పార్టీకి చెందిన సభ్యులు సమావేశంలో వాపోయారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఉషారాణి అధ్యక్షతన మండల…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎస్ఐ హరిబాబు అన్నారు. మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో మాజీ సర్పంచ్ మాదాసు కృష్ణమూర్తి జయంతి, సంక్రాంతి సందర్భంగా మాదాసు…
ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగి న మండల కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి ముత్తు ముల…
ప్రజాశక్తి-మార్కాపురం: ‘గుడి’ పేరుతో ప్రభుత్వ భూమి ‘దోపిడీ’కి గురవుతోంది. మార్కాపురం పట్టణ సమీపంలోని వేముల కోట ఇలాఖాలో గల సర్వే నెంబరు 164లో 0.33 సెంట్ల ప్రభుత్వ…
ప్రజాశక్తి-పిసిపల్లి: మండలంలోని దివాకరపురంలో కనిగిరి నియోజకవర్గ స్థాయి క పోటీలను ఎస్ఐ జి కోటయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటయ్య మాట్లాడుతూ ఆటలు శారీరక దారుఢ్యంతోపాటు…
ప్రజాశక్తి – యద్దనపూడి మండలంలోని అనంతవరం గ్రామంలో శనివారం రాత్రి ఎన్టిఆర్ కళాపరిషత్ తెలుగు రాష్ట్రాల ద్వితీయ నాటికల పోటీలు జరిగాయి. 3వ రోజు నిశబ్దామా నీ…