మంత్రి సురేష్ నివాళి
కొండపి : కొండపి పంచాయతీకి చెందిన పల్లె పెద బ్రహ్మయ్య, మేడిద పెద్దశింగయ్య అనే వైసిపి నాయకులు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. వారి మృతదేహాలను రాష్ట్ర…
కొండపి : కొండపి పంచాయతీకి చెందిన పల్లె పెద బ్రహ్మయ్య, మేడిద పెద్దశింగయ్య అనే వైసిపి నాయకులు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. వారి మృతదేహాలను రాష్ట్ర…
ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్: చిన్ననాటి నుంచే ఐఐటిలో శిక్షణ అభినందనీయమని ఎస్బిఐ డిప్యూటీ మేనేజర్ జయలక్ష్మి అన్నారు. ఇంకొల్లు ఆదర్శ హైస్కూలు ఆవరణలో ఐఐటి పాఠశాల స్థాయిలో జరిగిన…
ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలో వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు పెరిగాయి. మంగళవారం పిట్టలవానిపాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాల యంలో జరిగిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు…
మార్కాపురం (ప్రకాశం) : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తలకు తీవ్రగాయమైన ఘటన మంగళవారం మార్కాపురం అడ్డరోడ్డు వద్ద జరిగింది. మార్కాపురం అడ్డరోడ్డు వద్ద నందిపాలెం గ్రామానికి చెందిన…
ప్రజాశక్తి-మార్కాపురం: మండల కేంద్రమైన తర్లుపాడులోని రైల్వే గేటు వద్దగల రజక కాలనీ, నాయుడుపల్లె కాలనీలలో నీటి సమస్యతో నెలల తరబడి జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు మూడు…
ప్రజాశక్తి-గిద్దలూరు: వంద మందిలో ఉన్నా మీకు ఓ ప్రత్యేకత ఉండాలంటే చదువు ఒక్కటే మార్గమని మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్…
ప్రజాశక్తి-చీమకుర్తి: ఎవరూ కొనగూడదనీ, అమ్మకూడదనీ పేదల భూములపై పెత్తందారులు సాగిస్తున్న దౌర్జన్యాన్ని ఆపి, వారి భూములు వారికే అప్పగించాలని సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు డిమాండ్…
ప్రజాశక్తి-కొనకనమిట్ల: సమాజానికి సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నా వెంకట రాంబాబు అన్నారు. సోమవారం స్థానిక కళ్యాణ మండపంలో…
ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురం విద్యుత్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి నాగేశ్వరరావు వ్యవహారశైలిపై ఉద్యోగులు ఆగ్రహానికి గుర య్యారు. కొందరిపై ప్రేమతో… మరికొందరిపై వివక్షతో ఇఇ వ్యవహరించడం ఏ…