ప్రకాశం

  • Home
  • సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల ప్రతిభ

ప్రకాశం

సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల ప్రతిభ

Dec 19,2023 | 00:12

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల సాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను జడ్పిటిసి దుంపా రమణమ్మ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌కు…

‘దర్శి’ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Dec 19,2023 | 00:06

ప్రజాశక్తి-దర్శి: దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, పీసీసీ కార్యవర్గ సభ్యులు పుట్లూరి కొండారెడ్డి అన్నారు. స్థానిక కాంగ్రెస్‌…

‘యువగళం’ ముగింపు సభకు తరలిరండి

Dec 19,2023 | 00:01

ప్రజాశక్తి-దర్శి: ఈ నెల 20న యువగళం పాదయాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో…

ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు సన్మానం

Dec 18,2023 | 00:22

ప్రజాశక్తి-కనిగిరి: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కనిగిరి వచ్చిన సందర్భంగా ఆదివారం స్థానిక అమరావతి గ్రౌండ్లో టిడిపి శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం టిడిపి నాయకులు శ్రీకాంత్‌ను…

కాంగ్రెస్‌లోకి పాస్టర్స్‌ యూనియన్‌ నాయకులు

Dec 18,2023 | 00:19

ప్రజాశక్తి-కొనకనమిట్ల: కొనకనమిట్ల మండల పాస్టర్స్‌ సువార్తికుల యూనియన్‌ అధ్యక్షుడు నిశనం ఇమ్మానియేల్‌ ఆధ్వర్యంలో యూనియన్‌కు సంబంధించిన నూతన కార్యవర్గం మొత్తం 13 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.…

డాక్టర్‌ ఓబయ్యకు అవార్డు

Dec 17,2023 | 23:28

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: సిఎస్‌ పురం మండల పరిధిలోని వి బైలు గ్రామానికి చెందిన డాక్టర్‌ జమకాల ఓబయ్యకు నీసా సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు-2023 లభించింది.…

పేదలకు దుస్తులు పంపిణీ

Dec 17,2023 | 23:25

ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల ఎంపిడిఓ తాతపూడి సుకుమార్‌ పుట్టిన రోజు మరియు సెమీ క్రిస్మస్‌ వేడుకలు వెలిగండ్ల బాప్టిస్ట్‌ చర్చిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

రెడ్‌క్రాస్‌ సొసైటీ సబ్‌ బ్రాంచ్‌ ప్రారంభం

Dec 17,2023 | 23:15

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సబ్‌ బ్రాంచ్‌ను స్టానిక ఎంపిడీఓ కార్యాలయంలో ఆదివారం ప్రారంభించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ…

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

Dec 17,2023 | 23:08

ప్రజాశక్తి-శింగరాయకొండ : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందు తుందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి తెలిపారు. శింగరాయకొండ పంచాయతీ పరిధి…