ప్రకాశం

  • Home
  • టిడిపిలో చేరిక

ప్రకాశం

టిడిపిలో చేరిక

Dec 16,2023 | 00:11

ప్రజాశక్తి- రాచర్ల : రాచర్ల మండలం, యడవల్లి గ్రామంలో టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి సమక్షంలో భవనం పుల్లారెడ్డి, శ్రీధర్‌ రెడ్డి…

వైసిపి పాలనలో బాదుడు : స్వామి

Dec 16,2023 | 00:05

ప్రజాశక్తి – శింగరాయకొండ : వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం జగన్మోహన్‌రెడ్డి వ్యాపారులపై బాధుడే బాదుడు కార్యక్రమం చేపట్టి మోసం చేశారని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌…

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల సమ్మె

Dec 16,2023 | 00:04

ప్రజాశక్తి-మార్కాపురం తపాలా శాఖలో ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం నాటికి నాల్గవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్రం నిర్లక్ష్యం…

సమస్యల పరిష్కారానికే స్పందన : జేసీ

Dec 16,2023 | 00:03

ప్రజాశక్తి-పెద్దదోర్నాల ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె. శ్రీనివాసులు తెలిపారు. పెద్దదోర్నాలలోని బొగ్గరపు వారి కల్యాణ మండపంలో శుక్రవారం…

‘కారు చోరీ’ని చేధించిన పోలీసులు

Dec 16,2023 | 00:01

ప్రజాశక్తి-శింగరాయకొండ శింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నేలపాటి బాల శంకర్‌ బాబుకు చెందిన కారు శుక్రవారం తెల్లవారుజామున చోరీకి గురైంది. దీంతో బాలశంకర్‌ టి.శ్రీరామ్‌కు…

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి: బెఫి

Dec 15,2023 | 01:10

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: ఆల్‌ ఇండియా బెఫి పిలుపు మేరకు ఒంగోలు రీజినల్‌ కార్యాలయం వద్ద యూనియన్‌ బ్యాంకు ఎప్లాయీస్‌ ఆధ్వరంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా…

టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

Dec 15,2023 | 01:09

ప్రజాశక్తి-యర్రగొండపాలెం భవిష్యత్‌ గ్యారెంటీ టిడిపితోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని బిళ్లగొంది పెంట, పోతురాజుపెంట, గౌతమబుద్దుని కాలనీలో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు…

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల సమ్మె

Dec 15,2023 | 01:02

ప్రజాశక్తి-మార్కాపురం: తపాలా శాఖలో ఉద్యోగుల సమ్మె మూడు రోజులుగా కొనసాగుతోంది. గురువారం నాటి ఆందోళనకు మద్దతుగా టిడిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. తపాలా…

విద్యార్థులకు విజ్ఞానం అవసరం

Dec 15,2023 | 01:01

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: విద్యార్థులకు చదువుతోపాటు విజ్ఞానం కూడా అవసరమని నల్లమడుగుల డిపిఈపి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్‌ అహ్మద్‌ తెలిపారు. వైజ్ఞానిక విహారయాత్రలో భాగంగా గురువారం తమ…