ప్రజాశక్తి-మార్కాపురం మార్కాపురం సమీపంలోని తర్లుపాడు రోడ్డులో గల శ్రీఅల్లూరి పోలేరమ్మ దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి…
ప్రకాశం
మున్సిపల్ కార్మికుల నిరసన
ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్: ‘సిద్ధం’ బహిరంగ సభ తొక్కిసలాటలో మృతిచెందిన పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గిద్దలూరు…
పాఠశాలకు పుస్తకాల వితరణ
ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పీజీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో 950 గ్రంథాలయ పుస్తకాలను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు…
అరాచక పాలనలో అభివృద్ధి శూన్యం: విగేష్రెడ్డి
ప్రజాశక్తి-పొదిలి: వైసిపి అవినీతి, అరాచక పాలనతో అభివృద్ధి కుంటుపడిన రాష్ట్రంలో ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపిస్తేనే ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల…
పదో తరగతి విద్యార్థులకు ‘ప్రేరణ’
ప్రజాశక్తి-శింగరాయకొండ : ఈనెల 18 నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినులకు సోమవారం ప్రేరణ కార్యక్రమాన్ని…
ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని ధర్నా
ప్రజాశక్తి -సంతనూతలపాడు : ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్ మాబు డిమాండ్ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని…
ప్రపేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి
జాశక్తి-చీమకుర్తి : పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి థ్యేయమని జడ్పి చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండలపరిధిలోని దేవరపాలెంలో నూతనంగా నిర్మించిన సచివాలయ కాంప్లెక్స్ భవనాన్ని…
సచివాలయ వ్యవస్థతో గ్రామాభివృద్ధి : మంత్రి
ప్రజాశక్తి-శింగరాయకొండ : సచివాలయ వ్యవస్థతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవు తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలపు…
మంత్రి సురేష్ కనబడుటలేదు
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కనిపించడం లేదంటూ ఆయన నియోజకవర్గమైన యర్రగొండ పాలెంలో గోడలపై అక్కడక్కడా పోస్టర్లు ప్రత్యక్షమ య్యాయి. యర్రగొండపాలెం…