ప్రకాశం

  • Home
  • సెల్‌ ఫోన్‌ షాపులో భారీ చోరీ

ప్రకాశం

సెల్‌ ఫోన్‌ షాపులో భారీ చోరీ

Mar 29,2024 | 10:17

ఒంగోలు (ప్రకాశం) : ఒంగోలు పట్టణంలోని కర్నూల్‌ రోడ్‌ ఫ్లైఓవర్‌ పక్కనే ఉన్న సెల్‌ ఫోన్‌ షాపులో భారీ దొంగతనం జరిగింది. ఒంగోలు పట్టణంలోని కర్నూల్‌ రోడ్‌…

పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన

Mar 29,2024 | 00:57

ప్రజాశక్తి-మద్దిపాడు: మండల పరిధిలోని పలు గ్రామాలలోని పోలింగ్‌ స్టేషన్లను జెసి ఆర్‌ గోపాలకృష్ణ గురువారం పరిశీలించారు. దొడ్డవరం, పెద్దకొత్తపల్లి, లింగంగుంట, మద్దిపాడులో గల పోలింగ్‌ స్టేషన్లను పరిశీలించి…

నిడమానూరులో న్యాయవిజ్ఞాన సదస్సు

Mar 29,2024 | 00:54

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: మండలంలోని నిడమానూరులో గురువారం ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రానున్న…

టీడీపీలో చేరిక

Mar 29,2024 | 00:51

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామంలోని పది వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరంతా గురువారం యర్రగొండపాలెంలోని టిడిపి కార్యాలయానికి వచ్చి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి…

వైసీపీలో చేరిక

Mar 29,2024 | 00:49

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలంలోని టిడిపి నేత చిలకా ఇజ్రాయేలు గురువారం యర్రగొండ పాలెంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. ఆయనతో పాటు టిడిపి నుంచి 35 కుటుంబాల…

మాదిగలను వంచించిన సీఎం జగన్‌

Mar 29,2024 | 00:40

ప్రజాశక్తి-కనిగిరి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటమే కాకుండా వర్గీకరణ అనేది తండ్రి వైస్సార్‌ చివరి కోరిక అని ఆరోజు మాట ఇచ్చి అధికారంలోకి…

ఓటు హక్కును వినియోగించుకోవాలి: డిఎస్‌పి

Mar 29,2024 | 00:37

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు డిఎస్‌పి ఎం కిషోర్‌బాబు మండలంలోని అమ్మనబ్రోలు, కనపర్తి, రాపర్ల, మాచవరం, నాగులుప్పలపాడు తదితర గ్రామాల్లో గురువారం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.…

ఇనమనమెళ్లూరులో ‘బాబు ష్యూరిటీ

Mar 29,2024 | 00:33

‘ప్రజాశక్తి-మద్దిపాడు: మండల పరిధిలోని ఇనమనమెళ్లూరు గ్రామంలో గురువారం రెండోరోజు బాబు ష్యూరిటీ -భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌…

తాగునీటిపై యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి : సిపిఎం

Mar 27,2024 | 23:44

ప్రజాశక్తి – మార్కాపురం త్రాగు నీటి కొరత లేకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి కొండారెడ్డి కోరారు. జిల్లాలో ఈ…