వివాదాలకు వెళ్లొద్దు: ఆర్డిఒ
ప్రజాశక్తి-చీరాల: చట్టానికి అందరూ సమానమే అని, వివాదాలకు వెళ్లకుండా వృత్తిని కొనసాగించుకోవాలని ఆర్డీవో సూర్య నారాయణరెడ్డి హిజ్రాలను హెచ్చరించారు. ఇటీవల కాలంలో పట్టణంలో రెండు గ్రూపులుగా ఉన్న…
ప్రజాశక్తి-చీరాల: చట్టానికి అందరూ సమానమే అని, వివాదాలకు వెళ్లకుండా వృత్తిని కొనసాగించుకోవాలని ఆర్డీవో సూర్య నారాయణరెడ్డి హిజ్రాలను హెచ్చరించారు. ఇటీవల కాలంలో పట్టణంలో రెండు గ్రూపులుగా ఉన్న…
ప్రజాశక్తి-శింగరాయకొండ : ఒంగోలు పార్లమెట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని టిడిపి నాయకులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి…
ప్రజాశక్తి-పామూరు : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కనిగిరి ఆర్డిఒ జాన్ ఇర్విన్ తెలిపారు. పామూరు పట్టణంలోని పలు పోలికేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు.…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో యర్రగొండపాలెం పట్టణంలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ముస్లిం పెద్దలు పంచాయతీ కార్యదర్శి ఈదుల…
ప్రజాశక్తి-కొండపి : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అధికారులు పూర్తిగా అవగాహన చేసుకొని బాధ్యతతో తమ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం ప్రాంతంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. ఎండ తీవ్రత గంట గంటకు పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలో నిప్పుల కుంపటిని తలపిస్తోంది.…
ప్రజాశక్తి-చీమకుర్తి: మండలంలోని భూసురపల్లిలో ఎన్నారై తక్కెళ్లపాటి రమేష్ ఆధ్వర్యంలో సంతనూతల పాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజరు కుమార్ సమక్షంలో దళిత వాడకు చెందిన 50 కుటుంబాల…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్ట పాలకేంద్రం సమీపంలో ఉన్న లింగారెడ్డి ఫంక్షన్ హాలులో సోమవారం నియోజకవర్గంలోని సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల ఎస్సి నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ…
ప్రజాశక్తి-కొండపి: రాజకీయ పార్టీ నాయకులు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ కుమార్ రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. సోమవారం…