ప్రకాశం

  • Home
  • ఎబిఎం స్థలాలను పరిశీలించిన ఉప కలెక్టర్‌

ప్రకాశం

ఎబిఎం స్థలాలను పరిశీలించిన ఉప కలెక్టర్‌

Feb 29,2024 | 00:54

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌పట్టణంలోని ఎబిఎం ఆస్తులలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుధవారం మార్కాపురం ఉప కలెక్టర్‌ రాహుల్‌ మీనా, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. కొన్ని…

శిలాఫలకాలు కాదు.. ప్రాజెక్టు నిర్మించాలి

Feb 29,2024 | 00:51

ప్రజాశక్తి-పుల్లలచెరువు: పల్నాడు జిల్లాలో ఉన్న వరికపూడిసెల ప్రాజెక్టుకు నిధులను కేటాయించి వెంటనే పూర్తి చేయాలని ప్రాజెక్టు సాధన సమితి డిమాండ్‌ చేసింది. బుధవారం మండల కేంద్రమైన పుల్లలచెరువులో…

విద్యుత్‌ శాఖ ఈఈ తీరుపై ఉద్యోగుల ఆగ్రహం

Feb 29,2024 | 00:48

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: మార్కాపురం డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పివివి నాగేశ్వరరావు వ్యవహారశైలిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన విరామ సమయంలో స్థానిక ఈఈ…

జాబ్‌ కార్డు ఉన్నవారందరికీ పని

Feb 29,2024 | 00:44

ప్రజాశక్తి-పొదిలి: గ్రామాలలో జాబ్‌ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ పని కల్పించాలని అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జిల్లా నీటి యాజ మాన్య సంస్థ దర్శి…

నీటి సమస్యను పరిష్కరించాలని వినతి

Feb 29,2024 | 00:41

ప్రజాశక్తి-కొనకనమిట్ల: కొనకనమిట్ల మండల టిడిపి నాయకులు కొందరు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి…

ఒక్క అవకాశం ఇవ్వండి..

Feb 28,2024 | 23:46

  ప్రజాశక్తి-శింగరాయకొండ వైసిపి ఒక్క అవకాశం ఇవ్వండి కొండపికి అభివద్ధిని పరిచయం చేస్తానని రాష్ట్ర మున్సిపల్‌ పట్టణాభివద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి…

జగన్‌కు వాలంటీర్లే వారియర్స్‌

Feb 28,2024 | 23:44

ప్రజాశక్తి- దర్శి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వాలంటీర్లే వారియర్స్‌ అని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే, వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌…

విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు

Feb 28,2024 | 23:42

ప్రజాశక్తి-సిఎస్‌పురంకస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిసిడిఒ ప్రమోద హెచ్చరించారు. సిబ్బంది పనితీరు బాగాలేదని…

లఅవార్డు గ్రహీతలకు సన్మానం

Feb 28,2024 | 23:41

ప్రజాశక్తి-కొండపి : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సైన్సుడే సందర్భంగా ఘనంగా సన్మా నించారు. స్థానిక ఎంఆర్‌సి భవనంలో ప్రధానో పాధ్యాయులలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ…