టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి
ప్రజాశక్తి-దర్శి : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి కూటమి దర్శి నియోజక అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నగర పంచాయతీలోని 9, 11వ వార్డుల్లో…
ప్రజాశక్తి-దర్శి : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి కూటమి దర్శి నియోజక అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నగర పంచాయతీలోని 9, 11వ వార్డుల్లో…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : వైసిపిలో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, వైసిపి సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి మేరుగు నాగార్జున తెలిపారు. మండల…
ప్రజాశక్తి -కనిగిరి : టిడిపితోనే బీసీల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ తెలిపారు. స్థానిక అమరావతి గ్రౌండ్లో గురువారం ఏర్పాటు చేసిన…
ప్రజాశక్తి -కనిగిరి : మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆర్అండ్బి గెస్ట్ హౌస్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైసిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి…
ప్రజాశక్తి -కనిగిరి : మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో రచ్చబండ, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పథకాలపై ప్రచార కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. టిడిపి…
ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి పట్టణంలో 2కిలోల 260 గ్రాముల గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలలోకి వెళితే.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎక్సైజ్…
ప్రజాశక్తి – మార్కాపురం రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలని వైసిపి ఎంఎల్ఎ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు కోరారు.…
ప్రజాశక్తి – మార్కాపురం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎంఎల్ఎ అన్నా రాంబాబు, ఒంగోలు పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుపుకు…
ప్రజాశక్తి-సంతనూతలపాడు మండలంలోని మద్దులూరు గ్రామంలో మంగళవారం రాత్రి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బీఎన్ విజరు కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బాబు…