ప్రకాశం

  • Home
  • ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు సత్కారం

ప్రకాశం

ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు సత్కారం

Feb 12,2024 | 00:01

ప్రజాశక్తి-పొదిలి: వైసిపి మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమితులైన గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు ఆదివారం పొదిలికి వచ్చిన సందర్భంగా స్థానిక విశ్వనాథపురం ఆంజనేయస్వామి గుడి వద్ద…

టీడీపీలో చేరిక

Feb 11,2024 | 23:59

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో శనివారం రాత్రి పలు కుటుంబాలు టిడిపిలో చేరాయి. కంభం మండలం ఎర్రబాలెం పంచాయతీలోని చిన్ననల్లకాల్వ గ్రామానికి చెందిన…

‘వెలిగొండ’తో కాంట్రాక్టర్లకు లబ్ధి

Feb 11,2024 | 23:56

ప్రజాశక్తి-మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం రైతులకు ప్రయోజనం ఏమాత్రం చేకూర్చుతుందో తెలియదు కానీ… కాంట్రాక్టర్లకు మాత్రం లబ్ధి చేకూర్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు…

గెలిపిస్తే అభివృద్ధి చేస్తా : బూచేపల్లి

Feb 11,2024 | 23:03

ప్రజాశక్తి-దర్శి : ఐటి, నాన్‌ ఐటి ఉద్యోగులు ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కోరారు. హైదరాబాదులోని…

టిడిపితోనే బీసీల అభివృద్ధి : స్వామి

Feb 11,2024 | 23:02

ప్రజాశక్తి-కొండపి: టిడిపితోనే బీసీల అభివృద్ధి సాధ్యమని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బీసీల సంక్షేమం కోసం గతంలో చంద్రబాబు నాయుడు పెద్దపీట వేసినట్లు…

అంగన్‌వాడీల పోరాటం స్ఫూర్తిదాయకం

Feb 11,2024 | 23:01

ప్రజాశక్తి -కనిగిరి : రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ సమస్యలపై పోరాటం చేసిన ఘనత అంగన్‌వాడీలకు దక్కిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ ,…

వెంకటరామిరెడ్డికి నివాళి

Feb 11,2024 | 22:59

ప్రజాశక్తి-వెలిగండ్ల : కంకణంపాడు మాజీ సర్పంచి శ్యామల వెంకటరామిరెడ్డి శనివారం రాత్రి మృతిచెందారు. ఈ విషయం గురించి తెలుసుకున్న వైసిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌చార్జి డాక్టర్‌…

మండలాభివృద్ధికి కృషి : ఉగ్ర

Feb 11,2024 | 22:58

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : సిఎస్‌పురం మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మండల…

విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించాలి

Feb 11,2024 | 00:58

ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే ప్రభుత్వంచే గుర్తింపు పొందాలని దర్శి నియోజకవర్గం ఉద్యోగ సంఘం నాయకులు, ఉపాధ్యాయుడు అట్లూరి రామారావు అన్నారు.…