తహశీల్దారు మధుకు సత్కారం
ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి తహశీల్దారు పిన్నిక మధుసూదనరావును సిబ్బంది సత్కరించారు. సుధీర్ఘ కాలం చీమకుర్తి, సంతనూతలపాడు (ఎఫ్ఎసి) మండలాల తహశీల్దారుగా పనిచేసి ఎన్నికల బదిలీలో భాగంగా గుంటూరు జిల్లాకు…
ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి తహశీల్దారు పిన్నిక మధుసూదనరావును సిబ్బంది సత్కరించారు. సుధీర్ఘ కాలం చీమకుర్తి, సంతనూతలపాడు (ఎఫ్ఎసి) మండలాల తహశీల్దారుగా పనిచేసి ఎన్నికల బదిలీలో భాగంగా గుంటూరు జిల్లాకు…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు గ్రామానికి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఆరేటి కోటయ్య సతీమణి ఆరేటి కోటమ్మ గురువారం ఒంగోలులోని తన స్వగృహంలో మరణించిన విషయం పాఠకులకు…
ప్రజాశక్తి-పామూరు: కనిగిరి నియోజకవర్గంలో టిడిపి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక శేషమహల్…
ప్రజాశక్తి-వెలిగండ్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో నడుస్తాననివైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దద్దాల నారాయణయాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం వెలిగండ్లలో మండల…
ప్రజాశక్తి-పొదిలి: టిడిపి నాయకులు, కార్యకర్తలు ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని టిడిపి కొండపి నియోజకవర్గ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ (సత్య) అన్నారు. గత…
ప్రజాశక్తి-పిసిపల్లి: జగనన్న ఆరోగ్య సురక్ష ఇన్ఛార్జి ఎంపిడిఒ రమణారెడ్డి ఆధ్వర్యంలో రెండో విడత షెడ్యూల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ అత్యాల…
ప్రజాశక్తి-పొదిలి: కొండపి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం…
ప్రజాశక్తి-దొనకొండ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు సాగిస్తున్న సిపిఎంకు ప్రజలు విరాళాలు అందించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు తెలిపారు. స్థానిక…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్న శిఖరాలకు చేరుకోవచ్చని సినీ హీరో, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తెలిపారు. ఏడుగుండ్లపాడులోని శ్రీహర్షిణి జూనియర్ కళాశాల…