ప్రకాశం

  • Home
  • దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర

ప్రకాశం

దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర

Mar 13,2024 | 00:14

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఎన్నికల నేపథ్యంలో బిజెపి, టిడిపి జనసేన కూటమిగా ఏర్పడి దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాటలు విని దళితులు మోస పోవద్దని…

మంత్రికి అంగన్‌వాడీల వినతి

Mar 13,2024 | 00:13

ప్రజాశక్తి-మద్దిపాడు : అంగన్‌వాడీ ఆయాలుగా పనిచేస్తున్న వారికి కార్యకర్తలుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మేరుగ నాగార్జునకు మంగళవారం వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా…

మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం : ఐద్వా

Mar 13,2024 | 00:11

ప్రజాశక్తి -కనిగిరి : మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని ఐద్వా పట్టణ అధ్యక్ష కార్య దర్శులు ఎస్‌కె.బషీరా, కె. లక్ష్మీ ప్రసన్న తెలిపారు. కనిగిరి…

పేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

Mar 13,2024 | 00:10

ప్రజాశక్తి-దర్శి : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెమకాయమ్మ, వైసిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి…

తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి నిధులు

Mar 13,2024 | 00:16

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి 4 కోట్ల 74 లక్షల 39 వేల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి…

పుల్లలచెరువు ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Mar 12,2024 | 15:57

ప్రజాశక్తి-ప్రకాశం : ప్రకాశం జిల్లా పుల్లల చేరువులో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండ్‌గా పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి…

Mar 12,2024 | 00:35

ప్రజాశక్తి-మార్కాపురం మార్కాపురం సమీపంలోని తర్లుపాడు రోడ్డులో గల శ్రీఅల్లూరి పోలేరమ్మ దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి…

మున్సిపల్‌ కార్మికుల నిరసన

Mar 12,2024 | 00:29

ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్‌: ‘సిద్ధం’ బహిరంగ సభ తొక్కిసలాటలో మృతిచెందిన పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో గిద్దలూరు…

పాఠశాలకు పుస్తకాల వితరణ

Mar 12,2024 | 00:16

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు పీజీఎన్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో 950 గ్రంథాలయ పుస్తకాలను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు…