మార్కాపురం లో పొలీసుల కార్డన్ సెర్చ్
మార్కాపురం (ప్రకాశం) : మార్కాపురంలో సోమవారం ఉదయం పోలీసులు కార్డన్సెర్చ్ ను చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్…
మార్కాపురం (ప్రకాశం) : మార్కాపురంలో సోమవారం ఉదయం పోలీసులు కార్డన్సెర్చ్ ను చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్…
ప్రజాశక్తి-చీమకుర్తి : కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శిద్దా వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలతో ఆదివారం నిర్వహించారు. కృష్ణసాయి పాలింగ్ యూనిట్-3 లో శిద్దా…
ప్రజాశక్తి- కొత్తపట్నం : గుర్తుతెలియని వ్యక్తులు ఓవృద్ధు రాలును దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని రెడ్డిపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ…
– ఒకరు మృతి – ముగ్గురికి గాయాలు ప్రజాశక్తి -కనిగిరి: ఆటోను కారు ఢకొీన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా శిబిరం గత మూడు రోజులుగా జరుగుతోంది. మూడో రోజైన శనివారం నిర్వహించిన శిబిరంలో ఎంఈఓ-2 వెంకారెడ్డి ముఖ్య అతిథిగా…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని రవీంద్ర ఉదరు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా గ్లెన్మార్క్ కంపెనీ ఆధ్వర్యంలో అక్కడి ప్రజలకు, రోగులకు రక్తపోటుపై…
ప్రజాశక్తి-గిద్దలూరు: జాతీయ లోక్ అదాలత్ జూన్ 29న జరుగుతుండటంతో గిద్దలూ రు మండల న్యాయ సేవా అధికార సంస్థ తరపున న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, బ్యాంకు అధికారులకు…
ప్రజాశక్తి-మార్కాపురం: సామూహిక అత్యాచారానికి గురై చికిత్స పొందుతున్న పెద్దదోర్నాల మండలం చిన్నదోర్నాల గ్రామానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఆమ్…
ప్రజాశక్తి -కనిగిరి : ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని, రోజుకు 18 గంటల పాటు నిర్విరామంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని సివిల్ ర్యాంకర్ వి.రాహుల్ కుమార్…