ప్రకాశం

  • Home
  • తాగునీటి పథకానికి శంకుస్థాపన

ప్రకాశం

తాగునీటి పథకానికి శంకుస్థాపన

Mar 16,2024 | 23:54

ప్రజాశక్తి-దర్శి : దర్శి నగర పంచాయతీ ప్రజల దాహర్తీని తీర్చేందుకు తాగునీటి పథకం ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వం రూ.120 కోట్లు మంజూరు చేసింది. అందులో భాగంగా స్థానిక…

టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి : ఎమ్మెల్యే

Mar 16,2024 | 23:52

ప్రజాశక్తి-పొన్నలూరు : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. మండల పరిధిలోని మేకపాడు గ్రామంలో తెలుగు యువత నాయకులు కాటూరి…

ఎరిక్షన్‌బాబు విజయం కోసం పాదయాత్ర

Mar 16,2024 | 00:24

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: యర్రగొండపాలెం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు విజయం కోరుతూ పెద్దదోర్నాల పట్టణంలోని ఐనముక్కల గ్రామ అంబేద్కర్‌ నగర్‌కు చెందిన టిడిపి నాయకులు చెన్నారెడ్డి, త్రినాథ్‌…

ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి : ఇఆర్‌ఒ

Mar 15,2024 | 23:58

ప్రజాశక్తి-కొండపి : దేశ పౌరుడిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అందరి బాధ్యత అని ఎన్నికల రిటర్నింగ్‌ అదికారి ఎ.కుమార్‌ తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద…

టిడిపిలో చేరిక

Mar 15,2024 | 23:57

ప్రజాశక్తి-పుల్లలచెరువు : వైసిపి పుల్లలచెరువు మండల కన్వీనర్‌ బోగోలు వెంకట సుబ్బారెడ్డి, మరికొందరు శుక్రవారం ఉండవల్లిలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన…

రైతులకు మద్దతుగా సభ

Mar 15,2024 | 23:55

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.జయంతి బాబు డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతుగా ఢిల్లీ…

టిడిపి జెండా ఆవిష్కరణ

Mar 15,2024 | 23:54

హనుమంతునిపాడు : హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామపంచాయ పరిధిలోని పాపిరెడ్డి పల్లి ఎస్‌సి కాలనీలో టిడిపి జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి…

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

Mar 15,2024 | 23:52

ప్రజాశక్తి-ముండ్లమూరు : మండల పరిధిలోని బొప్పూడివారిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన కొనికి వెంకటేశ్వర్లు గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ…

రాష్ట్రం కోసం టీడీపీ రావాలి

Mar 15,2024 | 23:22

ప్రజాశక్తి – పొన్నలూరు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కొండపి ఎంఎల్‌ఎ డాక్టర్‌ డోల శ్రీ బాల…