ప్రకాశం

  • Home
  • రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

ప్రకాశం

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Jan 31,2024 | 23:17

ప్రజాశక్తి – గిద్దలూరు : గిద్దలూరుకు చెందిన ఏడుగురు బాల,బాలికలు రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీలకు ఎంపికయ్యారు. గతేడాది యూత్‌ స్పోర్ట్స్‌ రిక్రియేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని…

ఎమ్మెల్యేను కలిసిన కమిషనర్‌

Jan 31,2024 | 23:16

ప్రజాశక్తి – గిద్దలూరు : గిద్దలూరు నగర పంచాయతీ నూతన కమిషనర్‌గా ఉయ్యాల శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. అందులో భాగంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబును బుధవారం మర్యాదపూర్వకంగా…

ఉపాధ్యాయుల నిరాహార దీక్ష

Jan 31,2024 | 12:03

ఒంగోలు (ప్రకాశం) : ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ … బుధవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార…

వెంకటేష్‌బాబుకు తోడ్పాటునందించండి

Jan 31,2024 | 01:15

ప్రజాశక్తి-వేటపాలెం: రానున్న ఎన్నికలలో కరణం వెంకటేష్‌ బాబుని మంచి రాజకీయ నాయకుడిగా గుర్తించి తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కోరారు. మంగళవారం మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం…

టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ : గూడూరి

Jan 31,2024 | 00:27

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : టిడిపితోనే ప్రజల భవిష్యత్‌ గ్యారెంటీ సాధ్యమని టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ…

డాక్టర్‌ గురుబ్రహ్మంకు అంతిమ వీడ్కోలు

Jan 31,2024 | 00:26

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి పట్టణానికి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ చప్పరపు గురుబ్రహ్మం అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని టిడిపి…

శిద్దా వెంకట సుబ్బారావు మృతి

Jan 31,2024 | 00:25

ప్రజాశక్తి -చీమకుర్తి : మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు, శ్రీవాసవీ గ్రానైట్‌ అధినేత శిద్దా వెంకట సుబ్బారావు(84) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన గత వారం…

విద్యార్థులు కష్టపడి చదవాలి : మంత్రి

Jan 31,2024 | 00:18

ప్రజాశక్తి-కొండపి విద్యార్థులు కష్టపడితే చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విద్యార్థులకు సూచించారు. కొండపిలోని సీతారామకల్యాణమండపంలో విజయసాధన…

రక్తదానం ప్రాణదానంతో సమానం

Jan 31,2024 | 00:16

ప్రజాశక్తి-దర్శి : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి,…