ప్రపంచీకరణ విధానాలపై పోరాడాలి
ప్రజాశక్తి-సంతనూతలపాడు: గత రెండున్నర దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ప్రపంచీకరణ విధానాలు ప్రజల జీవితాను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఐద్వా రాష్ట్ర నాయకురాలు శ్రీనివాస కుమారి, సీఐటీయూ జిల్లా నాయకులు…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: గత రెండున్నర దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ప్రపంచీకరణ విధానాలు ప్రజల జీవితాను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఐద్వా రాష్ట్ర నాయకురాలు శ్రీనివాస కుమారి, సీఐటీయూ జిల్లా నాయకులు…
ప్రజాశక్తి – మార్కాపురం రూరల్ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని అలమరుచుకోవాలని జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ బి. సీతారామశాస్త్రి పేర్కొన్నారు. స్థానికరెడ్డి మహిళా జూనియర్…
ప్రజాశక్తి -మార్కాపురం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సారధ్యంలో పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ రాష్ట్రంలాగే పే స్కేల్ను వర్తింపజేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు గ్రామ రెవెన్యూ…
ప్రజాశక్తి-మార్కాపురం : సిఎం జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నట్లు మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. స్థానిక జడ్పి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ…
దర్శి : దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ కుమార్తె డాక్టర్ హారిక, డాక్టర్ సాయి దినేష్ వివాహ వేడుకలు హైదరాబాదులో గురువారం నిర్వహించారు.…
శింగరాయకొండ : ఒంగోలులోని రైస్ ఇంజినీరింగ్ కళాశాలలో భారతదేశ విజ్ఞానమండలి అప్ కాస్ట్ ఆధ్వర్యంలో కౌశల్ పోస్టర్ ప్రజెంటేషన్పై జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : సమ్మెలో భాగంగా అంగన్వాడీలు చర్చి సెంటర్లో మానవ హారంగా నిర్వహించిన నిరసన తెలిపారు. కార్యక్రమానికి యూనియన్ నాయకులురాలు హేమీమా అధ్యక్షత…
ప్రజాశక్తి-గిద్దలూరు (ప్రకాశం) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగాయి. పట్టణంలోని నంద్యాల, ఒంగోలు జాతీయ…