పారదర్శకంగా కులగణన సర్వే
ప్రజాశక్తి-వెలిగండ్ల: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో కులగణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం…
ప్రజాశక్తి-వెలిగండ్ల: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో కులగణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం…
ప్రజాశక్తి-కనిగిరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిన సందర్భంగా కనిగిరి పట్టణంలో స్థానిక పామూరు బస్టాండ్ చర్చి సెంటర్లో పీసీసీ సభ్యులు పిల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్…
ప్రజాశక్తి-వెలిగండ్ల మండలంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రికెట్, టెన్నిస్, వాలీబాల్, ఖోఖో, ఇతర గేమ్స్కు సంబంధించిన కిట్లను సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా జడ్పిటిసిల…
ప్రజాశక్తి-కనిగిరి అమిగోస్ ఫౌండేషన్ సంస్థ ద్వారా శనివారం వాసవీ ఓల్డ్ ఏజ్ హౌమ్లో ఉన్న వృద్ధులకు దుప్పట్లు, 50 కెజిల బియ్యం, 5 కెజిల కందిపప్పు అందజేశారు.…
ప్రజాశక్తి-చెరుకుపల్లి చెరుకుపల్లి మండలం ఆరుంబాక జాతీయ రహదారి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన న్యాయవాది కర్రా ప్రతాప్ భార్య విజయకుమారి, కుమార్తె…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: ఒంగోలు నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్ధానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఒంగోలు…
ప్రజాశక్తి-పామూరు: సమాజంలో రోజురోజుకీ మహిళలపై పెరిగి పోతున్న హింసకు వ్యతిరేకంగా గొంతు విప్పి.. ప్రశ్ని ద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు అత్యంత అవసరమని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే…
ప్రజాశక్తి-ఒంగోలు: జిజిహెచ్, రిమ్స్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఆర్థిక సహకారం అందజేశారు. శనివారం ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెంట్రల్ జోన్…