రైతులను ఆదుకోవాలని కలెక్టరుకు వినతి
ప్రజాశక్తి-దర్శి: మిచౌంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కోరారు. గురువారం ఆమె కలెక్టర్ను కలిసి…
ప్రజాశక్తి-దర్శి: మిచౌంగ్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ కోరారు. గురువారం ఆమె కలెక్టర్ను కలిసి…
ప్రజాశక్తి-దర్శి: దర్శి నియోజకవర్గంలో దర్శితో పాటు దొనకొండ మండలాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి…
ప్రజాశక్తి-హనుమంతునిపాడు: రానున్న ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యేగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలని టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, క్లస్టర్…
ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని బ్రిటిష్ కాలంలో నిర్మించబడి శిథిలావస్థకు చేరిన కనిగిరి పాత తహశీల్దారు కార్యాలయాన్ని గురువారం కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్విన్తో కలిసి కనిగిరి మున్సిపల్…
ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలంలో ఇటీవల నమోదైన ఎస్సి,ఎస్టి అట్రాసిటీ కేసులను ఒంగోలు డిఎస్పి వి. నారాయణస్వామి రెడ్డి గురువారం విచారించారు. తొలుత పంచాయతీ కార్మికుడు నరసింహపై…
ప్రజాశక్తి-కనిగిరి : కేంద్ర కార్మిక శాఖ మాజీ మంత్రి పులి వెంకటరెడ్డి 23వ వర్ధంతి కుటుంబ సభ్యులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పులి వెంకటరెడ్డి…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పెండింగ్ క్లెయిమ్స్ను వెంటనే పూర్తి చేయాలని ఆర్డిఒ విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆర్డిఒ కార్యాలయంలో గురువారం…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకుల్లో మనస్పర్ధలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పని చేసి గూడూరి ఎరిక్షన్బాబును గెలిపించుకుందామని…
ప్రజాశక్తి -కొండపి : తుపాను కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు కోరారు. సిపిఎం…