నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ప్రజాశక్తి-యర్రగొండపాలెం నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈఘటన యర్రగొండపాలెం మండలం పాత గోళ్లవిడిపి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈఘటన యర్రగొండపాలెం మండలం పాత గోళ్లవిడిపి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..…
ప్రజాశక్తి-సిఎస్ పురంరూరల్ : వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడాలని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక టిడిపి…
ప్రజాశక్తి-శింగరాయకొండ : వైసిపి జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిని వైసిపి యర్రగొండపాలెం ఇన్ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. వైసిపి యర్రగొండపాలెం ఇన్ఛార్జిగా త్వరలో…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : అంగన్వాడీలను పండుగ పూట రోడ్డున పడేయటం అన్యాయమని రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ నాయకులు వాసుదేవరావు విమర్శించారు. సమస్యల పరిష్కారం…
ప్రజాశక్తి- కంభం : సమ్మెలో భాగంగా అంగన్వాడీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్…
ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్ : సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలు నగరపాలక సంస్ధ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం : రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపు దామని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో పట్టణంలోని…
ప్రజాశక్తి-సిఎస్.పురం : రైతుల భూ సమస్యలు పరిష ్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘం మండల కార్యదర్శి మారం రెడ్డి రత్నారెడ్డి తెలిపారు. స్థానిక నారాయణ…
ప్రజాశక్తి-కనిగిరి : మెగా డిఎస్సిని ప్రకటించాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సిని ప్రకటించాలని కోరుతూ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.…