ప్రకాశం

  • Home
  • ‘తపాలా’ ప్రైవేటీకరణ ఆపాలి

ప్రకాశం

‘తపాలా’ ప్రైవేటీకరణ ఆపాలి

Dec 11,2023 | 00:55

ప్రజాశక్తి-మార్కాపురం:  కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. ఐక్య పోరాటాలతో ప్రభుత్వ…

కార్పెంటర్లకు కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తా

Dec 11,2023 | 00:25

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : విశ్వబ్రాహ్మణులకు అందుబాటులో ఉంటానని. కార్పెంటర్లకు కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తానని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు హామీ…

అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలి

Dec 11,2023 | 00:24

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎల్‌బిజి భవన్‌లో ఒంగోలు నగర అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌…

బ్యాడ్మింటన్‌ ఆశా కిరణాలు ఆషాశ్రీ, కావ్య శ్రీరాం

Dec 10,2023 | 01:02

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన చిన్నారి దండు ఆషాశ్రీ భారత బ్యాడ్మింటన్‌లో ఆశాకిరణంగా వెలుగొందాలని టీటీడీ సభ్యులు, లార్డ్‌ కృష్ణ బాడ్మింటన్‌…

సోనియా ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం

Dec 10,2023 | 00:57

ప్రజాశక్తి-కనిగిరి: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, పిసిసి సభ్యులు పిల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో…

కనిగిరిలో పసుపు జెండా ఎగరేస్తాం: ఉగ్ర

Dec 10,2023 | 00:55

ప్రజాశక్తి-కనిగిరి బాపట్ల జిల్లా పర్చూరు పర్యటనలో భాగంగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నేతలతో కలిసి కనిగిరి నియోజకవర్గ…

టిడిపి అధినేతతో ‘ముత్తుముల’ భేటీ

Dec 10,2023 | 00:52

ప్రజాశక్తి-గిద్దలూరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని గిద్దలూరు టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. మిచౌంగ్‌ తుపాను కారణంగా…

చంద్రబాబు ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: కందుల

Dec 10,2023 | 00:48

ప్రజాశక్తి-మార్కాపురం:  వైసిపి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి…

ఒంగోలులో భర్తను చంపిన భార్య

Dec 9,2023 | 15:34

ప్రజాశక్తి-ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారాంపురంలో ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న దర్శి మల్లికార్జునరావు-అశ్విని మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో…