ప్రకాశం

  • Home
  •  డీప్‌బోరు ఏర్పాటు

ప్రకాశం

 డీప్‌బోరు ఏర్పాటు

Jan 26,2024 | 23:48

ప్రజాశక్తి-పెద్దారవీడు : మండల పరిధిలోని కలనూతల గ్రామంలో జీసస్‌ లవ్స్‌ మినిస్ట్రీస్‌ సొసైటీ ఆధ్వర్యంలో డీప్‌బోరు ఏర్పాటు చేశారు. ఈ బోరును ఎంపిడిఒ జి.రాజ్‌కుమార్‌ మరియు కలనూతల…

టిడిపిలోనే బిసిలకు ప్రాధాన్యం

Jan 26,2024 | 00:25

ప్రజాశక్తి-కురిచేడు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బిసిలకు అత్యధిక ప్రాధాన్యత లభించిం దని, అలాంటి ప్రాధాన్యత మళ్లీ కావాలంటే టిడిపిని అధికారం లోకి తేవాల్సిఉందని, టిడిపి ఒంగోలు పార్లమెంట్‌…

సిట్‌ వేసి భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

Jan 26,2024 | 00:22

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరిలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సిట్‌ వేసి విచారణ జరిపి ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ పిసి కేశవరావు డిమాండ్‌…

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

Jan 26,2024 | 00:18

ప్రజాశక్తి-శింగరాయకొండ: కొండపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ (సత్య)…

ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే.. ‘రెండో సొరంగం పూర్తి’ ఆలాపన

Jan 26,2024 | 00:15

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పూర్తయిందని, అపర భగీరథుడు ముఖ్యమంత్రి అని పాట పాడటం ప్రజలను మభ్యపెట్టేందుకేనని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దగ్గుపాటి…

సమ్మె నోటీసు అందజేత

Jan 25,2024 | 00:47

ప్రజాశక్తి-మార్కాపురం: డిఆర్‌డిఎ సెర్ఫ్‌ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డికి బుధవారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సెర్ఫ్‌ జెఎసి…

టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు

Jan 25,2024 | 00:45

ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల మండలం బొంతగుంటపల్లి ఎస్సీ కాలనీలోని మొత్తం 55 కుటుంబాలు మూకుమ్మడిగా వైసీపీ నుంచి టిడిపిలోకి చేరారు. వీరిని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు…

రైతు భరోసా కేంద్రం ప్రారంభం

Jan 25,2024 | 00:43

ప్రజాశక్తి-పొన్నలూరు మండలంలోని చెన్నిపాడులో బుధవారం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాన్ని మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి ఆదిమూలపు సురేష్‌ ప్రారంభిం చారు.…

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

Jan 25,2024 | 00:40

ప్రజాశక్తి-దర్శి: విద్యార్థులు క్రీడల్లో రాణించి దర్శికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ బూచేపల్లి…