ప్రకాశం

  • Home
  • వచ్చే ఎన్నికల్లో విశ్వాసంతో పని చేయండి: చంద్రబాబు

ప్రకాశం

వచ్చే ఎన్నికల్లో విశ్వాసంతో పని చేయండి: చంద్రబాబు

Dec 29,2023 | 01:34

ప్రజాశక్తి-పిసిపల్లి: వచ్చే ఎన్నికల్లో విశ్వాసంతో పని చేయండి. భవిష్యత్తు మనదే అని బెంగుళూరులోని టిడిపి ఫోరం కనిగిరి నియోజకవర్గ సభ్యులకు చంద్రబాబునాయుడు సూచించారు. గురువారం బెంగుళూరులో టిడిపి…

సిఎం జగన్‌కు ఉత్తరాలు రాసిన అంగన్వాడి కార్యకర్తలు

Dec 28,2023 | 15:27

 ప్రజాశక్తి-కంభం(ప్రకాశం) : కందులాపురం సెంటర్లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం నందు కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల అంగన్వాడీ కార్యకర్తలు సిఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కార్యాలయానికి…

యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన

Dec 28,2023 | 01:10

ప్రజాశక్తి-మార్కాపురం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ…

రెండో రోజూ మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 28,2023 | 01:03

ప్రజాశక్తి-మార్కాపురం: తమను రెగ్యులర్‌ చేయాలని ఎపి మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమ్మె మార్కాపురం మున్సిపాలిటీలో…

భూ ఆక్రమణను అడ్డుకున్న ఎస్‌సిలు

Dec 27,2023 | 00:06

ప్రజాశక్తి-వెలిగండ్ల : మండల పరిధిలోని పి.రాళ్ళపల్లి గ్రామానికి చెందిన కొంత మంది మంగళవారం ప్రభుత్వ భూమిని ఆక్రమించు కొనేందుకు ప్రయత్నించగా ఎస్‌సి అడ్డుకున్నారు. పి.రాళ్ళపల్లి గ్రామంలోని సర్వే…

రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఎ మృతి

Dec 27,2023 | 00:05

ప్రజాశక్తి- అద్దంకి : లారీ ఢకొీన్న ఘటనలో విఆర్‌ఎ మృతిచెందాడు. ఈ ఘటన అద్దంకి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బ్రహ్మాయ్య (40)అనే వక్తి సింగరకొండ పాలెంలో…

మున్సిపల్‌ కార్మికుల సమ్మెబాట

Dec 27,2023 | 00:03

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ : తమ డిమాండ్లు పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మికులు మంగళవారం నుంచి సమ్మె బాట పట్టారు. విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌,…

వినూత్న రీతిలో అంగన్‌వాడీల నిరసన

Dec 27,2023 | 00:02

ప్రజాశక్తి – మద్దిపాడు : సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు పేట్లపై శబ్ధాలు చేస్తూ నిరసన తెలిపారు. అంగన్‌వాడీల సమ్మెలకు గానైట్‌ యూనియన్‌ కార్యదర్శి బి.వీరాంజనేయులు, ఓబులేసు, ఎల్‌ఐసి…

2 టిఎంసిలు విడుదల చేయాలి

Dec 27,2023 | 00:01

ప్రజాశక్తి -నాగులుప్పలపాడు : నాగార్జునసాగర్‌ నుంచి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 2టి ఎంసిల నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌…